ఆదిలాబాద్

అక్రమ పి డి యస్ బియ్యం పట్టివేత

కొడకండ్ల, అక్టోబర్22(జనంసాక్షి) కొడకండ్ల గ్రామంలో ఉదయం బొలెరో వాహనం లో అక్రమంగా తరలిస్తున్న ప్రజా పంపిణీ చేయవలసిన 33 క్వింటాల్లా అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని, వాహనాన్ని, సీజ్ …

తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి ఉచిత చేప పిల్లలను అందిస్తుంది.

చౌటపల్లి గ్రామ సర్పంచ్ గద్దల రమేష్ హుస్నాబాద్ రూరల్ అక్టోబర్ 22(జనంసాక్షి) తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి ఉచిత చేప పిల్లలను అందిస్తుందనీ చౌటపల్లి గ్రామ సర్పంచ్ …

అనుమతి లేకుండా బాణసంచా విక్రయించరాదు

మున్సిపల్ కమిషనర్ చీక్యాల రత్నకర్ రావు ఖానాపూర్ రూరల్ 22 అక్టోబర్ (జనం సాక్షి): ఖానాపూర్ మున్సిపల్ శాఖ అనుమతి లేకుండా బాణసంచా విక్రయించరాదు అని ఖానాపూర్ …

*పకడ్బందీగా పోడు భూముల సర్వే*

పెద్దేముల్ అక్టోబర్ 22 (జనం సాక్షి) పకడ్బందీగా పోటు భూముల సర్వే నిర్వహిస్తున్నట్లు  పెద్దేముల్ ఎంపీడీవో లక్ష్మప్ప పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని మదనంతాపూర్ గ్రామంలో సర్పంచ్ …

సిరోల్ మండలంలో సంక్షేమ హస్టల్లను ఏర్పాటు చేయాలి -ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడు పట్ల మధు

సిరోల్ అక్టోబర్-22 (జనం సాక్షి న్యూస్) నూతనంగా ఏర్పడిన సిరోల్ మండలంలో సంక్షేమ హాస్టల్లను ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడు పట్ల మధు డిమాండ్ చేశారు.ఈ …

ఇంటి నిర్మాణం కొరకు మున్సిపాలిటీ లో దరఖాస్తు చేసుకోండి

అనుమతి లేకుండా నిర్మాణం చేస్తే కఠిన చర్యలు మున్సిపల్ కమిషనర్ చీక్యాల రత్నకర్ రావు ఖానాపూర్ రూరల్ 21 అక్టోబర్ (జనం సాక్షి): నూతనంగా ఇంటి నిర్మాణం …

కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ : జడ్పిటిసి,ఏఎంసీ చైర్మన్.

దౌల్తాబాద్ అక్టోబర్ 22, జనం సాక్షి. దౌల్తాబాద్ మండలానికి చెందిన లబ్ధిదారులకు శనివారం జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాసు గౌడ్,ఏఎంసీ చైర్మన్ ఇప్ప లక్ష్మి మండల ప్రజా …

చేపల వేటకు వెళ్ళి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

 రాయికొడ్ అక్టోబర్ 22 (జనంసాక్షి)   రాయికొడ్. మండల పరిధిలోని హస్నబాద్ గ్రామం లో చేపల వేటకు వెళ్ళి ప్రమాదవశాత్తు వ్యక్తి మరణించడం జరిగిందని ఎస్సై ఏడుకొండలు తెలిపారు. …

కేతకి సంగమేశ్వర స్వామికి వెండి ఛత్రం బహుకరించిన భక్తుడు

ఝరాసంగం అక్టోబర్ 22 (జనంసాక్షి) దక్షిణ కాశీగా పేరు గాంచిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో హైదరాబాద్ చెందిన రాజేష్ మశెట్టి అనే  భక్తుడు  ఒక …

విద్యార్థులకు ఓపెన్ హౌస్ నిర్వహించిన దౌల్తాబాద్ పోలీసులు.

దౌల్తాబాద్ అక్టోబర్ 22, జనం సాక్షి. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి స్థానిక పాఠశాలల విద్యార్థులకు …