ఆదిలాబాద్

ప్రజా సమస్యలు తీర్చడమే ప్రజావాణి లక్ష్యం:- జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య

ములుగు జిల్లా బ్యూరో, అక్టోబర్ 31(జనంసాక్షి):- ప్రజా సమస్యలు తీర్చడమే ప్రజావాణి లక్ష్యం అని జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య అన్నారు.సోమవారం ప్రజావాణి కార్యక్రమములో భాగంగా …

ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి.

ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు. జనం సాక్షి ఉట్నూర్. ఉట్నూర్ మండల కేంద్రంలోని హస్నాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా మాజీ ప్రధానమంత్రి …

ఖానాపురం మండల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

బిజెపి రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి మదన్ మోహన్ రావు ఖానాపురం అక్టోబర్ 23జనం సాక్షి ఖానాపురం మండల ప్రజలకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపినబిజెపి రాష్ట్ర నాయకులు …

ఆకట్టుకున్న అఖండ భజనలు .

అయ్యప్ప సంకీర్తనలతో మారుమోగిన అయ్యప్పనగర్ వీధులు. తాండూరు అక్టోబర్ 23(జనంసాక్షి)అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో తాండూరు అయ్యప్పస్వామి ఆలయంలో ఆదివారం …

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం, అగ్నికి ఆహుతి అయిన చెరుకు పంట

రాయికొడ్ అక్టోబర్ 23(జనంసాక్షి) రాయికొడ్ మండల పరిధిలోని నల్లంపల్లి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.రైతు రాజ్ కుమార్ తనకున్న రెండున్నర ఎకరాల్లో కాయకష్టం చేసి ఆరుగాలం శ్రేమించి …

పర్యావరణ హితకరమైన పద్ధతుల్లో దీపావళి పండుగ జరుపుకోవాలి.

ఖానాపురం అక్టోబర్ 23జనంసాక్షి మండల ప్రజలు పర్యావరణ హితకరమైన పద్ధతుల్లో దీపావళి పండుగ జరుపుకోవాలి అని ఖానాపురం ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు అన్నారు. ఖానాపురం మండల …

జర్నలిస్టుల సేవలు వెలకట్టలేనివి.

దౌల్తాబాద్ అక్టోబర్ 23, జనం సాక్షి.  నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలిచే జర్నలిస్టుల సేవలు వెలకట్టలేనివని ప్రజా గాయకుడు దరువు …

నూతన వస్త్ర ఫల పుష్ప అలంకరణ మహోత్సవని కి హాజరైనఒడిఎస్ఎమ్మెస్ చైర్మన్, ఎంపీపీ దంపతులు

ఖానాపురం అక్టోబర్23 జనం సాక్షి  మండలంలోని  కొత్తూరు గ్రామానికి చెందిన మజ్జిగ నవ్య-కుమారస్వామి దంపతుల ఏకైక పుత్రిక అక్షిత  నూతన వస్త్ర ఫల పుష్ప అలంకరణ మహోత్సవ …

కొడకండ్లలో పద్మశాలి ఐక్యవేదిక సమావేశం

కొడకండ్ల,అక్టోబర్23( జనంసాక్షి ) కొడకండ్ల మండల కేంద్రంలో మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పాలకుర్తి నియోజకవర్గ పద్మశాలి ఐక్యవేదిక సమావేశం నిర్వహించడం జరిగినది.ఈ సందర్భంగా పద్మశాలి సంఘం …

ప్రతి ఒక్కరు భక్తి భవాని అలవర్చుకోవాలి.

ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి. తాండూరు అక్టోబర్ 23 (జనం సాక్షి)ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి …