ఆదిలాబాద్

ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తా.

పార్టీ శ్రేణుల కోసం అహర్నిశలు అండగా ఉంటా. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు యం రమేష్ మహరాజ్. తాండూరు అక్టోబర్ 23(జనంసాక్షి) రాబోయే ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ …

ఆపదలో ఆదుకోవడమే నిజమైన మానవత్వం : సామాజిక ప్రజా సేవకులు మహమ్మద్ సుల్తాన ఉమర్.

దౌల్తాబాద్ అక్టోబర్ 23, జనం సాక్షి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడములోనే నిజమైన సంతృప్తి ఉంటుందని అదే మానవత్వం అని సామాజిక ప్రజా సేవకురాలు ఇందుప్రియాల్ అంగన్వాడీ టీచర్ …

ట్రాస్మా తీరు ఆక్షేపణియం

ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఉమ్మడి జిల్లా కార్యదర్శి అంబాల మహేందర్. బెల్లంపల్లి, అక్టోబర్ 23, (జనంసాక్షి) విద్యార్థి సంఘాలపై ట్రాస్మా పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆక్షేపణియమని …

*దళితరత్న వెల్ఫేర్ యూత్ ఆద్వర్యంలో కొమురంభీం జయంతి వేడుకలు*

రామన్నపేట అక్టోబర్ 23 (జనంసాక్షి) ఆదివాసిల హక్కుల కోసం పోరాడిన కొమురంభీం జయంతి సందర్బంగా మునిపంపుల మదిర తుమ్మబావిగూడంలో దళితరత్న వెల్ఫెర్ యూత్ ఆద్వర్యంలో యువకులు చిత్రపటానికి …

అమ్మఒడి ఆధ్వర్యంలో అన్నదానం.

బెల్లంపల్లి,అక్టోబర్23,(జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని కాంటా ఏరియా బస్టాండ్ వద్ద ఆదివారం అమ్మఒడి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ఈసందర్భంగా అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టు బెల్లంపల్లి …

ఆపదలో ఆదుకోవడమే నిజమైన మానవత్వం : సామాజిక ప్రజా సేవకులు మహమ్మద్ సుల్తాన ఉమర్.

దౌల్తాబాద్ అక్టోబర్ 23, జనం సాక్షి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడములోనే నిజమైన సంతృప్తి ఉంటుందని అదే మానవత్వం అని సామాజిక ప్రజా సేవకురాలు ఇందుప్రియాల్ అంగన్వాడీ టీచర్ …

ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తా.

టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు యం రమేష్ మహరాజ్. తాండూరు అక్టోబర్ 23(జనంసాక్షి) రాబోయే ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తానని టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు …

రక్తదాన శిబిరం బృహోత్కారకార్యం.

రక్తదానం ప్రాణదానంతో సమానం. మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు. తాండూరు అక్టోబర్ 23(జనంసాక్షి)పోలీస్ అమరవీరులసంస్కరణ దినోత్సవ సందర్భంగా తాండూరు పోలీసు వారి ఆధ్వర్యంలో …

పర్యావరణ హితకరమైన పద్ధతుల్లో దీపావళి పండుగ జరుపుకోవాలి.

ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు. తాండూరు అక్టోబర్ 23(జనంసాక్షి) నియోజకవర్గ ప్రజలకు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప …

సీసీ కెమెరాలతో నేరాలను పసిగట్టవచ్చు

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి ఎస్పీ రోహిణి ప్రియదర్శిని రేగోడ్ /జనం సాక్షి అక్టోబర్: సీసీ కెమెరాలతో నేరాలను త్వరలో పసిగట్టవచ్చని ప్రజలు ఐక్యమత్యంగా ఉండి …