ఆదిలాబాద్

దివంగత నేత గద్దెన తొమ్మిదో వర్ధంతి

భైంసా, జనంసాక్షి: కాంగ్రెస్‌ నేత గద్దెన సేవలు మరవలేనివని స్థానిక కాంగ్రెస్‌ నేతలు కొనియాడారు. గద్దెన తొమ్మిదో వర్ధంతిని పట్టణంలోని గద్దెన నిలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో …

ఎమ్మెల్సీ తన వైఖరి స్పష్టం చేయాలి

కాశిపేట గ్రామీణం: కేకే2 ఓపెన్‌కాస్ట్‌పై ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు తన వైఖరిని స్పష్టం చేయాలని మండల భూనిర్వాసిత ఫోరం సభ్యులు ఒక సమావేశంలో డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు …

యుద్ధభేరి గోడపత్రికలు విడుదల

కాశిపేట గ్రామీణం: ఈనెల 28న ఎమ్మార్పీఎన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ (ఉప్పల్‌)లో జరగనున్న వృద్ధుల, వితంతువుల యుద్ధభేరి గోడపత్రికలను స్థానిక ఎమ్మార్పీఎస్‌ నాయకులు విడుదల చేశారు. ఈ యుద్ధభేరికి …

వాగులనుంచి 10 ఇసుక ట్రాక్టర్లును పటుకున్న పోలీసులు

నిర్మల్‌: పట్టణ సమీపంలోని వివిధ వాగులనుంచి ఇసు తరలిస్తున్న ట్రాక్టర్లను ఈరోజు పోలీసులు పట్టుకున్నారు. డీఎస్పీ శేషుకుమార్‌ ఆదేశాల మేరకు గ్రామీణ ఎస్సై శ్రీనివాస్‌ ఈ ట్రాక్టర్లను …

రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

తాంసి: మండల కేంద్రం తాంసి నుంచి గిరిగాం వరకు రూ.2కోట్లతో మంజూరైన రోడ్దు నిర్మాణ పనులను గురువారం బోథ్‌ ఎమ్మెల్యే నగేష్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో ఐటీడీఏ డీఈ …

ఎస్సారెస్పీ నుంచి సరస్వతి కాలువకు నీరు విడుదల

నిర్మల్‌: సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని స్థానిక ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి అన్నారు. ఈరోజు ఎస్సారెస్పీ నుంచి సరస్వతి కాలువకు నీటిని ఆయన విడుదల చేశారు. వారం రోజులపాటు ప్రతి …

పులికుంట వద్ద రోడ్డు ప్రమాదం : ఇద్దరికి గాయాలు

రెబ్బన, జనంసాక్షి: ఆదిలాబాద్‌ జిల్లా రెబ్బన మండలం పులికుంట సమీపంలో గురువారం ఉదయం ఆటో అదుపుతప్పి పడింది. ఈ ఘటనలో ఇద్దరు సింగరేణి కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. …

బస్సు సౌకర్యం కల్పించాలని సింగరేణి కార్మికుల ఆందోళన

రెబ్బన: బెల్లంపల్లి నుంచి ఖైర్‌గూడ, డోర్లీ-1, డోర్లీ-2 ఉపరితల గనులకు వెళ్లే కార్మికులకు బస్సు సౌకర్యం కల్పించాలని ఖైర్‌గూడ ముఖద్వారం వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. దీనికి …

ఘనంగా ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవాలు

నిర్మల్‌ పట్టణం: పట్టణంలోని రాంనగర్‌లో ఉన్న పంచముఖి అభయాంజనేయస్వామి ఆలయ ఐదవ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు లక్ష తమలపాకులతో అర్చన చేశారు.

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

తాండూరు: జిల్లాలో భాజపా బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రాజేశ్వర్‌ అన్నారు.ఈ రోజు మండల కేంద్రంలో పార్టీ నాయకులతో …