ఆదిలాబాద్

మున్సిపల్‌ కమీషనర్‌ను నిలదీసిన ప్రజలు

బెల్లంపల్లి, జనంసాక్షి: పట్లణంలో శుక్రవారం ఇందిరమ్మ కలలు ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని గోల్‌బంగ్లా బస్తీ , ఇంక్లైన్‌2, సభాష్‌నగర్‌, శాంతిగని, అంబేద్కర్‌ నగర్‌ …

కొనసాగుతున్న రైల్వే ఎన్నికలు

కాగజ్‌నగర్‌, జనంసాక్షి: మధ్య రైల్వే గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు నేడు కూడా కొనసాగుతున్నాయి. రైల్వే కార్మికులు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు.

చంద్రబాబు పాదయాత్ర ముగింపు బహిరంగ సభకు బయలుదేరిన తెదేపా నేతలు

కాగజ్‌నగర్‌, జనంసాక్షి: విశాఖలో శనివారం నిర్వహించనున్న చంద్రబాబు పాదయాత్ర ముగింపు బహిరంగ సభకు సిర్పూర్‌ నియోజకవర్గంలోని తెదేపా నాయకులు కార్యకర్తలు ఈ రోజు ప్రత్యేక రైల్లో బయలుదేరారు. …

రక్షణ సిబ్బందిని అడ్డుకున్న ప్రజలు

బెల్లంపల్లి పట్టణం: పట్టణంలోని టేకుల బస్తీలో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మగృహాలను సింగరేణి రక్షణ సిబ్బంది అడ్డుకోవడంపై స్థానికులు ఎదురు తిరిగారు.ఆ ప్రదేశంలో ఇందిరమ్మగృహాలు నిర్మించుకోవడానికి తహశీల్దారు తమకు …

బస్తీల్లో ఇందిరమ్మ కలలు కార్యక్రమం నిర్వహించారు

బెల్లంపల్లి పట్టణం: పట్టణంలోని కన్నాలబస్తీ, టేకులబస్తీ, అంబేద్కర్‌ నగర్‌, బెల్లంపల్లి బస్తీల్లో అధికారులు ఈరోజు ఇందిరమ్మకలలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బస్తీ …

సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ

దండేపల్లి మండలంలోని వూట్ల గిరిజన గ్రామంలో సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో గిరిజనులకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం ఆరాధన ఉత్సవాలు నిర్వహించి పులిహోర పంపిణీ చేశారు. …

ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

రెబ్బెన, మండలంలోని గోలేటి టౌన్‌షిప్‌లోని కోదండ రామాలయంలో హనుమాన్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా హోమం, అర్చన కార్యక్రమాలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ …

ప్రమాదవశాస్తు రైలు కిందపడి యువకుడికి తీవ్రగాయాలు

కాగజ్‌నగర్‌, జనంసాక్షి: స్థానిక రైల్వేస్టేషన్‌లో తెల్లవారుజామున సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలు నుంచి ప్రమాదవశాస్తు కిందపడి బెంగాల్‌ క్యాంపు నివాసి సమీర్‌మండల్‌ అనే యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. రైల్వేపోలీసులు 108 …

ఈ నెల 24 నుంచి 26వరకు భీమన్నదేవ జాతర ఉత్సవాలు

కాగజ్‌నగర్‌, జనంసాక్షి: కాగజ్‌నగర్‌ మండలంలోని జగన్నాథపూర్‌ భీమన్నదేవర ఆలయంలో ఈ నెల 24నుంచి 26 వరకూ నిర్వహించతల పెట్టిన జాతర ఉత్సవాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. గురువారం …

గ్రామాల్లో రైతు చైతన్య యాత్రలు

కాగజ్‌నగర్‌, జనంసాక్షి: మండలంలోని కుంట్లపేట, పోచెపల్లి గ్రామాల్లో ఈ రోజు రైతు చైతన్య యాత్రలు జరిగాయి. ఖరీఫ్‌ సంసిద్ధతపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు రైతులకు అవగాహన …