ఆదిలాబాద్

పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాలు

ఆదిలాబాద్‌, జనంసాక్షి: నిరుపేద గిరిజన కుటుంబాలకు చెందిన నర్సయ్య, మల్లేశ్‌ విద్యుత్‌షాక్‌తో మృతిచెందడంతో వారి కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయి. నర్సయ్యకు భార్య లక్ష్మవ్వ, కూతురు సంధ్యారాణి, …

విద్యుత్‌షాక్‌తో గిరిజన రైతుల మృతి

మరో ఇద్దరికి తప్పిన ప్రాణాపాయం గాలివానతో తెగిన వైర్లు.. సరిచేయకపోవడంతో ప్రమాదం అధికారుల తీరును నిరసిస్తూ సబ్‌స్టేషన్‌ ఎదుట ధర్నా నష్టపరిహారం చెల్లిస్తామనే హామితో ఆందోళన విరమణ …

లైనుమెన్‌పై కేసును నిరసిస్తూ ధర్నాకు దిగిన ఉద్యోగులు

బెల్లంపల్లి, జనంసాక్షి: మండలంలోని పెర్కపల్లి గ్రామంలో విద్యుత్‌షాక్‌తో ఆవు మృతిచెందిన ఘటనలో సహయ లైన్‌మెన్‌ రాజేంద్రపై కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ విద్యుత్తు ఉద్యోగ సంఘం నాయకులు …

విద్యుదాఘాతంతో లైన్‌మెన్‌ల మృతి

కానాపూర్‌, జనంసాక్షి: మండలంలోని పసుపుల గ్రామంలో సోమవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు విద్యుత్తు తీగల తెగిపడ్డాయి. వీటిని మంగళవారం ఉదయం విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. వీటిని మంగళవారం …

కారెక్కిన అజ్మీరా రేఖా శ్యాంనాయక్‌

ఖానాపూర్‌ రూరల్‌, జనంసాక్షి: కాంగ్రెస్‌ నాయకురాలు, ఖానాపూర్‌ మాజీ జడ్పీటీసీ సభ్యురాలు అజ్మీరా రేఖా శ్యాంనాయక్‌ సోమవారం కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ముందుగా ఖానాపూర్‌లోని విద్యానగర్‌ …

30 మంది వాలంటీర్లకు శిక్షణ

దండేపల్లి, జనంసాక్షి: భారత్‌ నిర్మాణ్‌ వాలంటీర్లుగా ఎంపికైన 30మంది యువకులకు దండేపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో ఆదివారం ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణాధికారి కృష్ణ మాట్లాడుతూ …

ఏసీబీ వలలో సిర్పూర్‌ (టి) ఎంఈవో

సిర్పూర్‌ : అవినీతి నిరోధక శాఖా (ఏసీబీ ) వలలో మరో లంచావతారం చిక్కింది. ఆదిలాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (టి) ఎంఈవో మరియాదాస్‌ ఏసీబీకి పట్టుబడ్డాడు. రూ.5 …

జిల్లా అంతటా శ్రీరామనవమి వేడుకలు

చెన్నూరు మండంలంలోని సుద్దాల రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కన్వీనర్‌ బోడ జనార్దన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మందమర్రి రామాలయంలో …

రికవరీ నిలిపివేయాలని ధర్నా

కాసిపేట: సింగరేణి అధికారులు, గుర్తింపు సంఘం టీబీజీకేస్‌ కుమ్మక్కై మందమర్రి ఏరియాలోని వివిధ గనులు; డిపార్టుమెంట్ల కార్మికుల వేతనాల నుంచి రూ. వంద రికవరీ చేయడం నిలిపి …

అదుపు తప్పి ట్రాక్టర్‌ బోల్తా: 5గురుకి గాయాలు

నిర్మల్‌, జనంసాక్షి: పట్టణంలోని బుధవారంపేటలో ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టరు వెనుక టైరు ఊడిపోవడంతో అదుపు తప్పి బోల్తా పడింది. సంఘటనలో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న చిన్నయ్య, హుస్సేన్‌లతో …