ఆదిలాబాద్

కాగజ్‌నగర్‌లో చలివేంద్రం ఏర్పాటు

కాగజ్‌నగర్‌: ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్‌గాంధీ చౌరస్తాలో చలివేంద్రాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ రాజు సోమవారం ప్రారంభించారు.

‘కమలం’ వికసించేనా..?

(కరీంనగర్‌, జనంసాక్షి): బీజేపీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లాకు చెందిన పొల్సాని మురళీధర్‌రావు తొలిసారి సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు. సాయంత్రం మూడుగంటలకు ఆయన శంషాబాద్‌ విమానాక్షిశయానికి …

దిగొచ్చిన అధికారులు… ఆమరణ దీక్ష విరమణ

కలెక్టరేట్‌, జనంసాక్షి: ఆమరణ నిరాహారదీక్షకు దిగి ఆ కుటుంబానికి కాస్తంత ఊరట లభించింది. అధికారులు స్పందించి న్యాయం చేస్తామని మరోసారి హామీ ఇచ్చారు. బాలిక సంరక్షణ పథకానికి …

విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ

కాగజ్‌నగర్‌: చిన్నారిచూపు పథకం కింద పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో 1,038 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా 166 మందికి కంటి చూపు సమస్య ఉన్నట్లు …

జగ్జీవన్‌రామ్‌ జయంతి పులమాలతో ఘనమైన వేడుకలు

మామడ: స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో శుక్రవారం బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ ప్రభాకర్‌, వివిధ పార్టీల నాయకులు జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాల వేసి …

బాబూ జగ్జీవన్‌రామ్‌ ఆశయసాధనకు కృషి చేయాలి

కాగజ్‌నగర్‌: పట్టణంలో ఘనంగా డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతిని నిర్వహించారు. జయంతి ఉత్సవానికి హైకోర్టు న్యాయమూర్తులు చంద్రయ్య , భవా నీప్రసాద్‌, నాగేశ్వరరావు, జిల్లాలోని వివిధ కోర్టులకు …

నాగోబా ఆలయ పూజారి దారుణ్యహత్య

ఆదిలాబాద్‌, జనంసాక్షి: తెలంగాణలో ప్రముఖ జాతర జరిగే పుణ్యక్షేత్రం నాగోబా ఆలయ పూజారి మెస్రం బొజ్జు దారుణ హత్యకు గురయ్యారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఈ దారుణం …

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ఇంద్రవెల్లి: మండలంలోని కెస్లాపూర్‌ గ్రామానికి చెందిన మెసరం బెజ్జు (35) అనే రైతు అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. పంట చేనులోనే చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అధికారులు …

నాగోబా ఆలయ పూజారి దారుణ హత్య

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో దారుణం జరిగింది. నాగోబా ఆలయ పూజారి మెస్రం బొజ్జు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య ఘటనపై …

కాగజ్‌నగర్‌ పట్టణంలో రెవెన్యూ సదస్సు

కాగజ్‌నగర్‌: పట్టణంలోని హెచ్‌ఆర్‌డీ హాల్లో గురువారం రెవెన్యూ సదస్సును సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూ సమస్యలపై పలువురు దరఖాస్తు చేశారు. దరఖాస్తులను త్వరలోనే పరిష్కరిస్తామని తహశీల్దార్‌ …