ఆదిలాబాద్

రామాలయ ఉత్సవ కమిటీ ప్రమాణ స్వీకారం

బెలంపల్లి పట్టణం: పట్టణంలోని రామాలయ ఉత్సవ కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారిచే ఆలయ అధికారి వేణుగోపాల్‌ గుప్తా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసినవారిలో ఆలయ …

ఘనంగా అంబేద్కర్‌ జయంతి

లక్సెట్టిపేట: భారత రాజ్యాంగనిర్మాత అంబేద్కర్‌ జయంతిని పలు పార్టీలు, ప్రజా సంఘాలు, దళితసంఘాల ఆద్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఉత్కూరు చౌరస్తావద్ద గల …

ఘనంగా జరుగుతున్న అంబేద్కర్‌ జయంతి

బెల్లంపల్లి పట్టణం: బెల్లంపల్లి పట్టణంలో 123వ అంబేద్కర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్‌ ఐక్యవేదిక ఆధ్వర్యంలో తిలక్‌ మైదానం నుంచి కాంటా చౌరస్తావరకు భారీ ర్యాలీ …

జలసాధన కమిటీ కార్యవర్గం ఎన్నిక

లక్ష్యితపేట: కొత్తకొమ్ముగూడెం జలసాధన గ్రామకమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా శ్రీనివాస్‌గౌడ్‌ , ఉపాధ్యక్షులు డి.సత్తయ్య, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్‌గౌడ్‌, కోశాధికారులుగా ఉప్పు రాజన్న, మల్లేష్‌ తదితరులు …

సమస్యలను విజయవంతం చేయాలన్న ఎమ్మార్పీఎస్‌ నాయకులు

లక్ష్యిత్‌పేట: వృద్ధుల, వితంతువుల పింఛను రూ. వెయ్యికి పెంచాలని కోరుతూ మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈనెల 28న చేపట్టిన ‘చలో హైదరాబాద్‌’ కార్యక్రమం విజయవంతం …

108 హోమగుండాలతో శతచండీయాగం

ఆదిలాబాద్‌ సాంస్కృతికం: మావల గ్రామ పంచాయితీ పరిధిలోని దుర్గానగర్‌లో ఉన్న నవదుర్గా మాత మందిరంలో శనివారం శతచండీ మహాయాగం వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య ప్రారంభమైంది. ఈ …

చలివేంద్రం ప్రారంభం

కాగజ్‌నగర్‌: అటవీ శాఖ చెక్‌పోస్ట్‌ సమీపంలో ఉన్న పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తున్న యువకులు, స్థానిక వ్యాన్‌ అసోసియేషన్‌ సభ్యుల ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో …

రూ.4లక్షల విలువ గల గుట్కా ప్యాకెట్ల పట్టివేత

ఆదిలాబాద్‌: ప్రైవేటు బస్సులో పెద్దమొత్తంలో తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 4లక్షల వరకూ ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించి ఇద్దరిని …

స్కీం పేరిట వందలాది మందిని మోసం చేసిన సంఘటన

జన్నారం, జనంసాక్షి: ద్విచక్రవాహనాల అమ్మకానికి స్కీంను ప్రారంభించి వందలాది మందిని మోసం చేసి ఉడాయించిన సంఘటన జన్నారం మండల కేంద్రంలో ఆదివారం వెలుగుచూసింది. మండల కేంద్రంలో ధనలక్ష్మీ …

బంద్‌ విజయవంతం చేయండి

కాగజ్‌నగర్‌ : ఈనెల 9న వామపక్షాలు చేపట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని పట్టణంలో సీపీఐ(ఎంఎల్‌) ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ చౌరస్తా నుంచి రాజీవ్‌గాంధీ చౌరస్తా …