ఆదిలాబాద్

‘బ్యాంకు మిత్ర ‘ భారం!

మహిళ సంఘాల సాయం కోసం నియమించిన ‘బ్యాంకు మిత్రల’ భారాన్ని తాజాగా గ్రామైక్య సంఘాలపై మోపడంతో వీఓలు లబోదిబోమంటున్నారు. మండల సమాఖ్యల నుంచి గ్రామైక్య సంఘాలకు గతంలో …

80 క్వింటాళ్ల చౌక బియ్యం పట్టివేత

ధర్మపురి, జనంసాక్షి: కరీంనగర్‌ జిల్లా ధర్మపురిలో అక్రమంగా వ్యానులో తరలిస్తున్న 80 క్వింటాళ్ల చౌక బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. వాహనాన్ని పోలీసు స్టేషన్‌కు తరలించి ఒకరిని …

పుట్‌పాత్‌ ఆక్రమణల తొలగింపు

కాగజ్‌నగర్‌, జనంసాక్షి: కాగజ్‌నగర్‌ పట్టణంలోని రాజీవ్‌గాంధీ చౌరస్తాలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో దుకాణాల సమీపంలోని పుట్‌పాత్‌ ఆక్రమణలను తొలగింపును వ్యాపారస్తులు అడ్డుకున్నారు. దాంతో కమిషనర్‌ వారితో చర్చలు జరుపుతున్నారు.

డిస్కం కార్యాలయం ఎదుట ధర్నా

కాగజ్‌నగర్‌: జనంసాక్షి: విద్యుత్‌ చార్జీలు తగ్గించాలంటూ మాజీ ఎమ్మల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో డిస్కం డివిజనల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఉదయం పదిగంటలనుంచి సాయంత్రం ఐదు …

నేడు విద్యుత్‌ వినియోగదారుల దినోత్సవం

మామడ, జనంసాక్షి: జిల్లాలోని అన్ని డిస్కం ఉపడివిజనల్‌ కార్యాలయాల్లో  బుధవారం వినియోగదారుల దినోత్సవాన్ని  నిర్వహించనున్నారు.వినియోగదారులకు సంబదించిన ఎలాంటి సమస్యలున్నా ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, కాగజ్‌నగర్‌ …

7న గాండ్ల తిలకేశ్వర వధూవరుల పరిచయ వేదిక

జైపూర్‌, జనంసాక్షి: ఈ నెల 7వ తేదీన మంచిర్యాలలోని వైశ్యాభవన్‌లో గాండ్ల తిలకేశ్వర్‌ వధూవరుల పరిచయ వేదికను నిర్వహిస్తున్నట్లు గాండ్ల తిలకేశ్వర తెలికుల సంఘం జిల్లా అధ్యక్షుడు …

నేడు ఆ కండక్టర్లకు కౌన్సెలింగ్‌

ఆదిలాబాద్‌ అర్బన్‌, జనం సాక్షి: ఇది వరకు ఆర్టీసీలో బధ్యతలను నిర్వహించి ప్రస్తుతం నిధులకు దూరంగా ఉంటున్న 40 మంది కండక్టర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవడం జరుగుతుందని …

ఉద్యమాన్ని అణచివేస్తే మావోయిస్టులు ఉద్భవిస్తారు

మందమర్రి, న్యూస్‌లైన్‌: తెలంగాణ ఉద్యమాన్ని అణచాలని చూస్తే ఉద్యమం రూపంలో మావోయిస్టులు ఉద్భవిస్తారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వివేకానంద అన్నారు. సోమవారం మందమర్రిలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ …

ఇలాంటి సీఎం ఎక్కడా లేడు

కాసిపేట, న్యూస్‌లైన్‌: కిరణ్‌కుమార్‌రెడ్డి అంత చేతకాని ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేరని సీపీఐ శాసనసభాపక్ష నేత గుండా మల్లేశ్‌ ధ్వజమెత్తారు. కాసిపేటలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. …

ప్రభుత్వం పెంచిన విద్యుత్తు ఛార్జీలను తగ్గించాలి

కడెం: ప్రభుత్వం పెంచిన విద్యుత్తు ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఆదిలాబాద్‌ పార్లమెంటు సభ్యులు రమేష్‌ రాథోడ్‌ అన్నారు. మంగళవారం కడెంలో తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహార …