ఆదిలాబాద్

చెరువులో పడి బాలుని మృతి

కుంటాల: మండలంలోని అందాకూర్‌ గ్రామంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి సాయిప్రసాద్‌ (8) అనే బాలుడు మృతి చెందాడు. నిన్న మధ్యాహ్నం చెరువు సమీపంలో కాలకృత్యాలకు వెళ్లిన బాలుడు …

పెళ్లి కోసం దాచిన నగలు సిలిండర్‌ పేలి నగదు దగ్ధం

ఆదిలాబాద్‌: పట్టణంలోని తిర్పెల్లికాలనీలో నిన్న రాత్రి సిలిండర్‌ పేలి రెండు ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఓఇంట్లో దాచిన పెళ్లి కోసం దాచిన నగలు, నగదు అగ్నికి …

నేలతల్లిని నమ్ముకున్న యువరైతు ఆత్మహత్య

సారంగపూర్‌, న్యూస్‌లైన్‌: నేల తల్లిని నమ్ముకులన్న ఆ యువకుడు కౌలు రైతుగా ప్రస్థావాన్ని ప్రారంభించారు. తనకంటూ సొంత పొలం  ఉండాలని అహర్నిశలు శ్రమించి కొంత డబ్బు కూడబెట్టుకుని …

వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి

గుడిరిహత్నూర్‌, న్యూస్‌లైన్‌: మండలంలోని తోపం గ్రామపంచాయతీ పరిధిలోని ఇన్‌కర్‌గూడ గ్రామానికి చెందిన ఉపాధి కూలీ జాడి శంకర్‌(40) వడదెబ్బ తగిలి ఆదివారం సాయంత్రం మృతిచెందాడు. స్థానికుల కథనం …

ఘనంగా ఈస్టర్‌

రామకృష్ణాపూర్‌, న్యూస్‌లైన్‌: ఏసుక్రీస్తు పునరుత్ధానం సందర్భంగా నిర్వహించే ఈస్టర్‌ వేడుకలను రామకృష్ణాపూర్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేకువజామునే ప్రారంభమైన ఈ ప్రత్యేక దైవారాధనకు ఆదిలాబాద్‌ డయాసిస్‌ హెచ్‌ఆర్‌డీ …

వినోదం దూరం

ఆర్టీసీ బస్సుల్లో కనిపించని టీవీలు ‘లగ్జరీ’ల పేరిట లక్షణంంగా దోపిడీ టీవీలున్నా.. బిగింపు ఖర్చుల్లేవట.. ప్రయాణికులకు ఆహ్లాదం కరువు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ వైపు మొగ్గు జనం సాక్షి, …

రూ.60వేలతో చేతిపంపు నిర్మాణ పనుల ప్రారంభం

కాగజ్‌నగర్‌: పట్టణంలోని సీతాపతి ఏరియాలో మంచినీటి ఎద్దటి నివారణకు తెరాస మైనార్టీసెల్‌ జిల్లా అధ్యక్షుడు జబ్బార్‌ఖాన్‌ చేయూత నిచ్చారు. కాలనీలో తమ సొంత డబ్బులు రూ.60వేలతో చేతిపంపు …

పల్లెల్లో ప్రశాంత వాతావరణం కల్పించాలి

ఆదిలాబాద్‌ క్రైం, న్యూస్‌లైన్‌: రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ప్రశాంత వాతావరణం  కల్పించాలని ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి సూచించారు. శనివారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో సబ్‌ డివిజన్‌ పోలీసు …

ప్రాథమిక విద్యపునాదులపై దృష్టి

బైంసా, న్యూస్‌లైన్‌: ప్రాథమిక విద్యావ్యవస్థ పునాదులపై దృష్టి సారిస్తున్నట్లు ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య తెలిపారు. శనివారం పట్టణంలో సురలోక్‌ గార్డెన్‌లో వాసవి స్పేస్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో …

మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడిన 15 మంది విద్యార్థులు డిబార్‌

ఆదిలాబాద్‌ టౌన్‌, న్యూస్‌లైన్‌: పదో తరగతి పరీక్షల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతూ 15 మంది విద్యార్థులు డిబారయ్యారు.  విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు …