ఆదిలాబాద్

ప్ర’జల’ కష్టాలు

చేతిపంపుల వద్ద బారులు మోటార్ల మరమ్మతుపై నిర్లక్ష్యం జన్నారం, న్యూస్‌లైన్‌: వేసవి ఆరంభంలోనే ప్ర’జల’ కష్టాలు మొదలయ్యాయి. ప్రజల దాహార్తి తీర్చేందుకు ఆయా గ్రామాల్లో ఏర్పాటు .చేసిన …

యువజనసంఘం గోకొండలో క్రికెట్‌ పోటీలు

గోకొండలో న్యూస్టార్‌ యువజనసంఘం ఆధ్వర్యంలో క్రికెట్‌ పోటీలను ఎస్పై రవీందర్‌ ప్రారంభించారు. గ్రామీణప్రాంతాల్లో క్రీడలను ప్రతి ఒక్కరూ ప్రోత్సాహించాలని ఆయన కోరారు. ఈ పోటీల్లో 30 క్రికెట్‌ …

ఘనంగా ఈస్టర్‌ పండుగ

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌ పట్టణంలోని చర్చిల్లో ఆదివారం ఈస్టర్‌ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈస్టర్‌ పండుగ ప్రాధాన్యతను ఆయా చర్చిల …

రిజిస్ట్రేషన్ల జాతర

రేపటి నుంచి భూముల మార్కెట్‌ విలువ పెంపు నేటితో ముగుస్తున్న గడువు బారులు తీరిన అమ్మకం, కొనుగోలుదారులు మంచిర్యాల అర్బన్‌, న్యూస్‌లైన్‌: మంచిర్యాల రిజిస్ట్రేషన్‌ కార్యాలయం శనివారం …

ఆదిలాబాద్‌లో ఉద్రిక్తత

ఆదిలాబాద్‌ : పట్టణంలో పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు, కాగ్రెస్‌ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది డీసీసీ అధ్యక్షుడు రామచంద్రా రెడ్డి ఎలా …

ఇద్దరు వైద్యులకు తాకీదులు

ఇంద్రవెల్లి: మండలంలోని పిట్టబొంగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం విధులకు గైర్హాజరైన ఇద్దరు వైద్యులకు ఏజెన్సీ అదనపు వైద్యాధికారి ప్రభాకర్‌ ఛార్జీ మెమోలు జారీ చేశారు. శనివారం …

స్కూళ్లను మూసివేస్తే ఊరుకోం…

నిర్మల్‌ రూరల్‌, న్యూస్‌లైన్‌: విద్యార్థుల సంఖ్య తక్కువ ఉందన్న సాకుతో ప్రభుత్వం పాఠశాలలను మూసివేస్తే ఊరుకునేది లేదని టీయూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు స్యామిరెడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్‌లోని …

పాతాళంలోకి చేరిన భూగర్భ జలం

ఇంద్రవెళ్లి, న్యూస్‌లైన్‌: మండలంలోని గిరిజన గ్రామాల్లో భూగర్భ జలం పాతాలంలోకి చేరింది. దీంతో గిరిజన తాగుటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హీరాపూర్‌ గ్రామ పంచాయతీ పరిధి …

బాలిక ఆత్మహత్య

భైంసా, న్యూస్‌లైన్‌: మండలంలోని వానల్‌పాడ్‌ గ్రామానికి చెందిన రాపని చిన్ని(14) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రూరల్‌ ఎస్సై గుణవంత్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాపని …

నేడు మెగా జాబ్‌ మేళా

ఉట్నూరు, న్యూస్‌లైన్‌: రాజీవ్‌ యువకిరణాలు పథకంలో భాగంగా గిరిజన నిరుద్యోగ యువతీ యువకులను ఐటీడీఏటీపీఎంయూ, ఐకేపీ ఆధ్వర్యంలో శనివారం మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏపీవో మహేష్‌ శుక్రవారం …