ఆదిలాబాద్

రిక్వెస్ట్ బస్ స్టాప్ బోర్డును ఏర్పాటుచేసిన సర్పంచ్

ఖానాపురం అక్టోబర్11జనం సాక్షి మండలంలోని నూతన గ్రామపంచాయతీ నాజీతండ గ్రామపంచాయతీ కి వెళ్లే దారిజాతీయ రహదారి 365 పై మంగళవారం గ్రామ సర్పంచ్ బాదావత్ బాలకిషన్ ఆధ్వర్యంలో …

క్షౌరశాల ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరణ

పాఠశాల డైరెక్టర్ కల్వల్ శ్రీనివాసరావు, ఖానాపురం అక్టోబర్11జనం సాక్షి మండలంలోని అశోక్ నగర్ గ్రామం లోని గిరిజన సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలో విద్యార్థులకు కటింగ్ చేయడానికి …

పరిసరాల పరిశుభ్రత పాటించాలి *జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మధుసూదన్,

ఖానాపురం అక్టోబర్11జనం సాక్షి  పరిసరాల పరిశుభ్రత పాటించాలి జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ చల్లా మధుసూదన్అన్నారు. మంగళవారం మండలంలోని రాగంపేట గ్రామంలో వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ …

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలి.

దౌల్తాబాద్ అక్టోబర్ 11, జనం సాక్షి. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపుకు ప్రతి ఒక్క టిఆర్ఎస్వి కార్యకర్త కృషి చేయాలని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను …

రైతు బీమా నామిని పత్రాల సేకరణ

 కుబీర్( జనం సాక్షి ) కుబీర్ మండలంలోని పార్డి (బి) గ్రామంలో చిట్యాల యదాబాయి మహిళా రైతు ఇటీవల అనారోగ్యంతో మరణించారు.నామిని చిట్యాల పోషెట్టీ రైతు జీవిత …

భాస్కరాచారి తండ్రి వర్ధంతి లో కాంగ్రెస్ నాయకులు

బచ్చన్నపేట అక్టోబర్ 11 (జనం సాక్షి) బచ్చన్నపేట మండలం ఆలింపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు వలబోజు భాస్కరాచారి తండ్రి వలబోజు బాల నర్సయ్య ప్రథమ వర్ధంతిలో …

*మా పల్లెటూరును కొంచెం పట్టించుకోండి సార్*

*=మౌలిక వసతులు లేని మారుమూల పల్లెటూరు* *=ఆ పల్లెటూరులో అభివృద్ధి శూన్యం* ============================= మద్దూర్ (జనంసాక్షి):నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలోని  గ్రామపంచాయతీల ఆవరణలో ఉన్న చిన్న పల్లెటూర్లు …

ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం సురక్షితం గుమ్మడవల్లి గ్రామంలో ఆర్టీసీ వినియోగంపై అవగాహన..

కొండమల్లేపల్లి అక్టోబర్ 11 జనం సాక్షి : ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం ప్రజలకు సురక్షితమని దేవరకొండ ఆర్టిసి డిపో మేనేజర్ రాజీవ్ ప్రేమ్ కుమార్ అన్నారు మంగళవారం …

గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లుపూర్తి

9 సెంటర్లలో 2373 మందికి పరీక్షలు   ఉదయం 10.15 ల తదుపరి అనుమతించరాదు   ప్రతి సెంటర్లో సీసీ కెమెరాల ఏర్పాటు   ఫోటో గుర్తింపు …

పశువులకు లంపి చర్మ వ్యాధి నివారణ టీకాలు:

దౌల్తాబాద్ అక్టోబర్ 11, జనం సాక్షి. మండల పరిధిలో ఉప్పరపల్లి, ఇందుప్రియలు, తిరుమలాపూర్ గ్రామాల్లో 188 పశువులకు లంపి చర్మవ్యాధి నివారణ టీకాలు వేశారు.తిరుమలపూర్ గ్రామ సర్పంచ్ …