ఆదిలాబాద్

పోడు భూములను పరిశీలించిన అధికారులు

బాన్సువాడ, అక్టోబర్ 12 (జనంసాక్షి): మండలంలోని రాంపూర్ తాండ శివారులో పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అటవీ హక్కుల కమిటీని ఏర్పాటు చేసి భూములను క్షేత్రస్థాయిలో …

తాండూరు నియోజకవర్గ అభివృద్దే ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సంకల్పం.

మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు. తాండూరు అక్టోబర్ 12(జనంసాక్షి)తాండూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అని మున్సిపల్ …

ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహకారంతోనే మార్కెట్ కమిటీ అభివృద్ధి.

మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. తాండూరు అక్టోబర్ 12(జనంసాక్షి)ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహకారంతోనే తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ అన్ని విధాల అభివృద్ధి చెందిందనిమార్కెట్ …

*ప్రజా అభిష్టాన్ని గౌరవించరా.ఎమ్మెల్యే జోగు రామన్న*

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి : ఓట్లు వేసే గెలిపించుకున్న వారి అభీష్టాన్ని గౌరవించరా. సొంత లాభార్జన కోసం రాజకీయం చేస్తారా ప్రజాస్వామ్య పద్ధతులను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి …

సౌలతులు లేని సర్కారు దవాఖాన.

ఓపిడిఆర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి అంబాల మహేందర్. పోటో: ఒకే బెడ్ పై చికిత్స అందిస్తున్న సిబ్బంది. బెల్లంపల్లి, అక్టోబర్ 12 (జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని సర్కారు …

టిఆర్ఎస్ లో భారీ చేరికలు

దండేపల్లి జనం సాక్షి అక్టోబర్ 12 మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని నెల్కి వెంకటాపూర్. పాత మామిడిపల్లి గ్రామాలలో కాంగ్రెస్ …

నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు

ఖానాపూర్ నియోజకవర్గ ప్రతినిధి అక్టోబర్ 12(జనం సాక్షి):  ఇటీవల కురిసిన వర్షాలలో జెకె నగర్ లోని ట్రాన్స్ఫార్మర్ కు పిడుగు పడి కాలిపోయింది. దీంతో కాలనీలోని ఓ …

*భూములు పట్టాలు కాని వారికి ప్రభుత్వం వెంటనే పట్టాలుచేయాలి.

*ఏవైఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లయ్య. చిట్యాల 11(జనంసాక్షి)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సాద బైనామ లో, ధరణి పోర్టర్ లో లలో భూములు పట్టాల …

మెట్ పల్లిలో పలు వార్డులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్*

మెట్పల్లి టౌన్ ,అక్టోబర్ 11 :జనంసాక్షి మెట్పల్లి పట్టణంలో మంగళవారం అడిషనల్ కలెక్టర్ అరుణ మెట్పల్లి మున్సిపల్ లోని నాలుగవ వార్డు, ఏడవ వార్డు , 12వ …

పరిసరాల పరిశుభ్రత పాటించాలి

*జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మధుసూదన్, ఖానాపురం అక్టోబర్11జనం సాక్షి పరిసరాల పరిశుభ్రత పాటించాలి జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ చల్లా మధుసూదన్అన్నారు. మంగళవారం మండలంలోని రాగంపేట …