ఆదిలాబాద్

గుండె వాల్య నాయక్ తాండ లో ఎక్సైజ్ అధికారుల దాడులు. నాటు సారా బెల్లం పాకం ధ్వంసం

కోడేరు (జనం సాక్షి)అక్టోబర్ 13 కోడేరు మండల పరిధిలోని సింగాయిపల్లి సమీపంలో గల గుండె వాల్య నాయక్ తాండ లో కొల్లాపూర్ సిఐ ఏడుకొండలు,ఆధ్వర్యంలో  300 లీటర్ల …

తాండూర్ మండలం లో మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ గుండా మల్లేష్ రెండో వర్ధంతి వేడుకలు మండలంలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు.

జనం సాక్షి అక్టోబర్ 13 మంచిర్యాల జిల్లా// తాండూర్ మండలం లో మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ గుండా మల్లేష్ రెండో వర్ధంతి వేడుకలు మండలంలో ఆయన అభిమానులు …

అంత్యక్రియల కోసం 5వేల ఆర్థిక సహాయం.

తాండూరు అక్టోబర్ 13(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా యాలాల మండలం ముద్ధాయిపేట్ గ్రామానికి చెందిన పుట్నాల నర్సింలు అనారో గ్యంతో మృతి చెందారు. గ్రామ యువకులు విషయాన్ని యంగ్ లీడర్స్ …

ఖరీఫ్ సీజన్ లో ధాన్యం సేకరణ పై ప్రత్యేక దృష్టి.

వర్షాల కారణంగా రైస్ మిల్లులలో నిల్వ ఉన్న ధాన్యానికి తగిన భద్రతా ఏర్పాట్లు. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాలేశ్వర గుప్తా. తాండూరు అక్టోబర్ 12( …

1 00 000 రూ,, ఎల్వోసిని కుటుంబ సభ్యులకు అందజేసిన సర్పంచు కె సత్యనారాయణ యాదవ్.

కోడేరు (జనం సాక్షి) అక్టోబర్ 12 కోడేరు మండల పరిధిలోని నర్సాయిపల్లి గ్రామానికి చెందిన    నరసింహ కి 1,00,000/- రూపాయల ఎల్వోసి ని అందించిన నర్సాయిపల్లి …

మునుగోడులో టిఆర్ఎస్ విజయం ఖాయం :టిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు పురుషోత్తం సంతోష్.

దౌల్తాబాద్ అక్టోబర్ 12, జనం సాక్షి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తాయని రాయపోల్ మండల టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు …

మృతురాలి కుటుంబానికి చేయూత..

15వేల ఆర్ధిక సహాయం. ఊరుకొండ, అక్టోబర్ 12 (జనంసాక్షి): ఊర్కోండ మండల పరిధిలోని రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గువ్వ నాగమ్మ(55) అనారోగ్యంతో మృతి చెందింది. స్థానిక ఎంపీటీసీ …

గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు

2373 మంది అభ్యర్థుల కోసం 9 పరీక్ష కేంద్రాలు జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా భూపాలపల్లి బ్యూరో, అక్టోబర్ 12 (జనంసాక్షి): అక్టోబర్ 16న తెలంగాణ పబ్లిక్ …

శాంతి భద్రతల పరిరక్షణకు కృషి – ఎస్సై శంకర్

ఖానాపూర్ నియోజకవర్గ ప్రతినిధి అక్టోబర్ 12(జనం సాక్షి): శాంతిభద్రతలకు  ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని ఖానాపూర్ నూతన ఎస్సై రుక్మావార్ శంకర్ అన్నారు. బుధవారం నిర్మల్ పోలీస్ స్టేషన్ …

జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం.

అన్నదానం చేస్తున్న సభ్యులు. బెల్లంపల్లి, అక్టోబర్12,(జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా లో బుధవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా జనహిత …