ఆదిలాబాద్

*పట్టుబడిన వాహనం వేలం*

*పలిమెల, అక్టోబర్ 11 (జనంసాక్షి)* పలిమెల పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన మహింద్రా ఆటో వాహనం వేలం వేయబడుతుందని ఎస్సై అరుణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్చైజ్ …

గాజులపల్లి ముదిరాజ్ భవనానికి నిధులు మంజూరు.

దౌల్తాబాద్ అక్టోబర్ 11, జనం సాక్షి.  దౌల్తాబాద్ మండల పరిధిలో గాజులపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘ భవనానికి నిధులు మంజూరు చేయాలని జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ …

సీఎం సహాయనిది పేదలకు వరం: టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు నర్ర రాజేందర్.

దౌల్తాబాద్ అక్టోబర్ 11, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల పరిధిలో దొమ్మాట గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ బాలుగారి బాబు కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించారు. …

స్తంభం పల్లిలో ఘనంగా ఎల్లమ్మ పోచమ్మ బోనాలు

బోయిన్ పల్లి అక్టోబర్ 11(జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్తంభం పల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ సిద్ధోగంలో భాగంగా మంగళవారం …

జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం.

అన్నదానం చేస్తున్న సభ్యులు. బెల్లంపల్లి, అక్టోబర్11,(జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా లో మంగళవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా జనహిత …

ముఖ్యమంత్రి సహాయనిధి పేదవారికి వరం.

పేద బడుగు బలహీనవర్గాలకు అండగా నిలిచే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ప్రజా శ్రేయస్సుకు మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా. తాండూరు అక్టోబర్ 11(జనంసాక్షి) …

మునుగోడు లో ఉప ఎన్నికలకు జరిగే బిజెపి అభ్యర్థి నామినేషన్ లో పాల్గొన్న చందుపట్ల కీర్తి రెడ్డి !

భూపాలపల్లి ప్రతినిధి అక్టోబర్ 10 జనం సాక్షి : మునుగోడు లో జరిగే ఉప  ఎన్నికలకు జరిగే నామినేషన్లు లో సోమవారం  బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ …

ఎఐటియుసి రాష్ట్ర 3వ మహాసభలను విజయవంతం చేయాలి

మోత్కూరు అక్టోబర్ 10 జనంసాక్షి : మున్సిపల్ కేంద్రంలోని కె.ఆర్.భవనంలో ఎఐటియుసి మండల కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అంబటి వెంకటయ్య అధ్యక్షతన జరిగింది. ఈ …

అనుమతి లేని అక్రమ బెల్టుషాపులపై చర్య తీసుకోవాలి.

సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీనివాస్. తాండూరు అక్టోబర్ 10(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా …

తాసిల్దార్ కార్యాలయం నిర్బంధం *78వ రోజుకు చేరిన విఆర్ఏ ల నిరాహార దీక్ష,

ఖానాపురం అక్టోబర్10జనం సాక్షి  వీఆర్ఏలు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గత 78 రోజులుగా తాసిల్దార్  కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేస్తున్నారు. గత 78 …