ఆదిలాబాద్

శాంతి స్థాపనే లక్ష్యంగా ప్రవక్త బోదనలు.

బెల్లంపల్లి, అక్టోబర్ 9, (జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని ప్రతి ఏటా నిర్వహించే మిలాద్ ఉన్ నబీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం పట్టణంలో ముస్లింసోదరులు ర్యాలీ నిర్వహించారు. మొహమ్మద్ …

ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు.

దౌల్తాబాద్ అక్టోబర్ 9, జనం సాక్షి.  దౌల్తాబాద్ మండల పరిధిలో  ఉప్పరపల్లి గ్రామంలో ఆదివారం వాల్మీకి మహర్షి జయంతి వేడుక సందర్భంగా ఉప్పరపల్లి వాల్మీకి బోయ సంఘ …

ఘనంగా ఈద్ మిలాద్ ఉన్ నబీ

బెల్లంపల్లి, అక్టోబర్ 9, (జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలో ఆదివారం మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముస్లిం మార్గదర్శకుడు ఇస్లాం దివ్య గ్రంధం ఖురాన్ ను …

భార్య పై అనుమానం తో హత్య చేసిన వ్యక్తి ని రిమాండ్ కు తరలించిన పోలీసులు

జనం సాక్షి, చెన్న రావు పేట మండలంలో ని అమీనాబాద్ గ్రామంలో భార్యను హత్య చేసిన ఆర్ఎంపీ డాక్టర్ జన్ను నరేష్ తన బార్య జన్ను అరుణపై …

భర్తను హతమార్చిన భార్య

కటకటాల పాలైన భార్య, ఖానాపురం అక్టోబర్8జనం సాక్షి  కుటుంబ కలహాలను మనసులో పెట్టుకొని నిండు నూరేళ్లు తోడు ఉండవలసిన భర్తను కట్టుకున్న భార్యథంప్స్ అప్ లో  యాసిడ్ …

ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలి : పరిగి డిఎస్పీ కరుణా సాగర్​ రెడ్డి

పరిగి రూరల్​, అక్టోబర్​ 8, ( జనం సాక్షి ) : ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని పరిగి  డిఎస్పీ కరుణా సాగర్​ రెడ్డి …

కుటుంబాన్ని ఆదుకోరు గుండెపోటుతో తండ్రి మృతి, అనాధగా భార్య కొడుకు

రేగోడ్/ జనంసాక్షి అక్టోబర్ గుండెపోటుతో తండ్రి మృతి చెందగా ఆ కుటుంబం ఆనాద గా మారింది. రేగోడు మండలం లోని కొత్వన్ పల్లి గ్రామానికి చెందిన వడ్ల …

. బి ఆర్ఎస్ పార్టీలో చేరికలు.

గుడిహత్నూర్: అక్టోబర్, 8( జనం సాక్షి) రాష్ట్ర ప్రభుత్వంచేపడుతున్నఅభివృద్ధి కార్యక్రమాలను చూసి  మైనారిటీ  యువకులు పెద్ద సంఖ్యలోటిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. శనివారం …

వీఆర్ఏల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి,

సిపిఎం నాయకులు, ఖానాపురం అక్టోబర్8(జనం సాక్షి )  వీఆర్ఏలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తాసిల్దార్ కార్యాలయం ముందు గత 76 రోజులుగా నిరవధిక సమ్మెనిర్వహిస్తున్నారు.శనివారం నాటికి …

సర్పంచ్ దార్ల రామ్మూర్తి ఆధ్వర్యంలో నూతన పెన్షన్ కార్డుల పంపిణీ కార్యక్రమం…

ముఖ్య అతిథులుగా ఎంపీపీ చంద్రమోహన్, జెడ్పిటిసి శ్రీనాథ్ రెడ్డి అక్టోబర్ 8 జనం సాక్షి / ఇనుగుర్తి మండల కేంద్రంలోని రైతువేదికలో స్థానిక సర్పంచ్ దార్ల రామ్మూర్తి …