ఆదిలాబాద్

యూత్ అధ్యక్షుడుగా హుస్సేన్ నాయక్

డోర్నకల్ అక్టోబర్ 1 జనం సాక్షి కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షుడిగా గుగులోతు హుస్సేన్ నాయక్ ను నియమించినట్లు కంకర అప్పయ్య రెడ్డి తెలియజేశారు.శనివారం జిల్లా కేంద్రంలో …

అట్రాసిటీ కేసుపై ఏసీపీ విచారణ.

: విచారణ చేస్తున్న ఏసీపీ. నెన్నెల, అక్టోబర్1,(జనంసాక్షి) నెన్నెల మండలం బొప్పరం గ్రామంలో అట్రాసిటీ కేసు విచారణ కు బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ సంఘటన స్థలానికి …

మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.

1 అక్టోబర్ (జనం సాక్షి):దమ్మపేట మండల కేంద్రంలోనీ మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుప్రక్కల గ్రామాలలోని మహిళలు, …

బీమా చెక్కు అందజేత….

చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని అందులో భాగంగా పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే …

వీఆర్ఏ ల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

పే స్కేల్ జీవో ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి – ఎండీ.అజీజ్ పాషా హుజూర్ నగర్ అక్టోబర్ 1 (జనం సాక్షి): వీఆర్ఏ ల ఆత్మహత్యలకు …

దళితబందు లబ్ధిదారునికి ఆటో అందజేత.

యాలాల మండల ఎంపిపి బాలేశ్వర్ గుప్త. తాండూరు అక్టోబర్ 1(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా యాలాల మండలానికి చెందిన పల్లె బాల య్యకు మండల పరిషత్ అధ్యక్షులు బాలేశ్వర్ గుప్త …

ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.

మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. తాండూరు అక్టోబర్ 1(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ ఆద్వర్యంలోముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం …

చురుగ్గా సాగుతున్న సీసీ రోడ్డు నిర్మాణం పనులు

మండలం పరిధిలోని దౌల్తాబాద్ అంబేద్కర్ చౌరస్తా నుండి ఎస్సీ కాలనీ వరకు గల సీసీ రోడ్డు నిర్మాణం పనులు చురుగ్గా సాగుతున్నాయి.స్థానిక గ్రామ సర్పంచి కొన్యాల వెంకటేశం …

గిజనులకు 6% నుండి 10% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేసిన ముఖ్యమంత్రి #కల్వకుంట్ల_చంద్రశేఖర్_రావు హృదయపూర్వక ధన్యవాదాలు

కొండమల్లేపల్లి అక్టోబర్ 1 జనం సాక్షి              గిజనులకు  6% నుండి 10% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేసిన …

దుర్గామాత దీక్ష దారులు గోవులకు ప్రత్యేక పూజలు

దౌల్తాబాద్ అక్టోబర్ 1, జనం సాక్షి. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో శనివారం దుర్గామాత దీక్షాదారులు గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించి …