ఆదిలాబాద్

అమ్మఒడి ఆధ్వర్యంలో అన్నదానం.

అన్నదానం చేస్తున్న సభ్యులు. బెల్లంపల్లి,అక్టోబర్2,(జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని కాంటా ఏరియా బస్టాండ్ వద్ద ఆదివారం అమ్మఒడి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ఈసందర్భంగా అమ్మఒడి …

ఘనంగా గాంధీ జయంతి.

గాంధీ విగ్రహానికి పూల మాలలు వేస్తున్న ఆర్యవైశ్య సంఘం నాయకులు. బెల్లంపల్లి, అక్టోబర్2,(జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలో ఆదివారం జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలను ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో …

ఆదర్శ రెడ్డి యూత్ అధ్యక్షునిగా.. లక్కిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి

బచ్చన్నపేట అక్టోబర్ 1 (జనం సాక్షి) ఆదర్శ రెడ్డి యూత్ పరపతి సంఘం అధ్యక్షునిగా లక్కిరెడ్డి శ్రీకాంత్ రెడ్డిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ. …

విజేతలకు బహుమతులు అందించిన ఎస్ఐ ప్రభాకర్

రుద్రంగి అక్టోబర్ 1 (జనం సాక్షి) రుద్రంగి మండలం మానాల గ్రామంలో దుర్గా మండలి వద్ద చిన్నారుల డ్యాన్స్ ప్రోగ్రాం వ్యాసరచన పోటీ మరియు ఉపన్యాసం దుర్గ …

క్రికెట్ టోర్నీ ప్రారంభం.

టోర్నీ ప్రారంభిస్తున్న జడ్పీ వైస్ చైర్మన్. బెల్లంపల్లి, అక్టోబర్1, (జనంసాక్షి) బెల్లంపల్లి మండలం బుదాఖుర్డ్ గ్రామంలో శనివారం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ను మంచిర్యాల …

ఢిల్లీలో కేంద్ర అర్బన్ మినిస్టర్ కౌశల్ కిషోర్ చేతుల మీదుగా స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు.

మున్సిపల్ చైర్మన్ చందమళ్ళ జయబాబు,మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు. నేరేడుచర్ల (జనం సాక్షి )న్యూస్.న్యూ ఢిల్లీ లోని తలకతోర ఇండోర్ స్టేడియంలో కేంద్ర సెక్రెటరీ ఇన్ ఆఫ్ హౌసింగ్,అర్బన్ …

ఏఐటీయూసీ మంచిర్యాల జిల్లా 3వ మహాసభలను విజయవంతం చేయండి.

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాస్. పోటో: గోడ ప్రతులు విడుదల చేస్తున్న నాయకులు. బెల్లంపల్లి, అక్టోబర్1,(జనంసాక్షి) ఈ నెల అక్టోబర్ 9న బెల్లంపల్లి పట్టణంలో …

ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.

మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. తాండూరు అక్టోబర్ 1(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ ఆద్వర్యంలోముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం …

మండలంలో కురిసిన భారీ వర్షాలకు రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

– సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బుర్రి శ్రీరాములు   మునగాల, అక్టోబర్ 01(జనంసాక్షి): మండలంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన …

స్వయం సహాయక సంఘాలకు ₹ 15 రుణం మంజూరు.

రుణం మంజూరు చేస్తున్న బ్యాంకు మేనేజర్. బెల్లంపల్లి, అక్టోబర్1,(జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల చరిత్రలో ఏక మొత్తంగా ₹ 15 లక్షల రుణం మంజూరు చేసిన …