ఆదిలాబాద్

గుండె పోటు మహిళా మృతి

దండేపల్లి జనంసాక్షి అక్టోబర్ 1 దండేపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన చిలుకూరి కౌసల్య 70 శనివారం ఉదయం మృతిచెందగా ఆమె చివరి చూపు కొరకు వెళ్లిన …

బతుకమ్మ ఆటపాటలతో హోరెత్తిన మహిళలు.

ఆడి పాడి తోటి వారిని ప్రోత్సహించిన ఎంపీపీ. తాండూరు సెప్టెంబర్ 30(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ ఉత్సవాల్లో మహిళా …

ఉపాధి కల్పించారు.. కూలి డబ్బులు మరిచారు.

– ఆరు నెలలు దాటిన అందని కూలీ డబ్బులు. – పండగపూటైనా కూలి డబ్బులు అందేనా..? – కూలి డబ్బుల కోసం అధికారులకు ప్రజాప్రతియులకు విన్నపించాం. – …

పురపాలక సంఘ కార్యాలయం లో అత్యవసర సమావేశం

ధర్మపురి (జనం సాక్షి న్యూస్) పురపాలక సంఘ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తేమ్మ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయనైనది.సమావేశంలో సద్దుల …

కోడేరులో కల్యాణ లక్ష్మి చెక్కులు బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన తహసీల్దార్.

కోడేరు జనం సాక్షి సెప్టెంబర్ 29 కోడేరు మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు తహసిల్దార్ బి మల్లికార్జున రావు,కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. …

మహిళలకు చీరల పంపిణీ

రామారెడ్డి   సెప్టెంబర్  30  ( జనంసాక్షీ.) : మహిళలకు చీరల పంపిణీ చేసినట్లు మండల నాయకులు తెలిపారు.  ఈసందర్భంగా వారు మాట్లాడుతూ,  రామారెడ్డి మండలం కేంద్రంతో పాటు …

ఎంపీడీవో కార్యాలయంలో అలరించిన బతుకమ్మ సంబరాలు

మిర్యాలగూడ. జనం సాక్షి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. శుక్రవారం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలోని రైతు వేదికలో ఎంపీపీ నూకల …

రెండు గ్రామాల్లో డిఎల్ పి ఓ విచారణ.

శంకరపట్నం: జనం సాక్షి సెప్టెంబర్ 30 మండల పరిధిలోని రెండుగ్రామాల్లో శుక్రవారం హుజురాబాద్ డిఎల్ పి ఓ జి లతా విచారణ చేశారు. ఈ సందర్భంగా డిఎల్పిఓ …

ఎక్సయిజ్ అధికారుల దాడిలో 300 లీటర్ల బెల్లపు పానకం ధ్వసం

  15 లీటర్ల గుడుంబా స్వాధీనం ఎక్సయిజ్ ఎసై రాయబారపు రవి కుమార్   ఖానాపూర్ రూరల్ 30 సెప్టెంబర్ (జనం సాక్షి): గుడుంబా నిరోధానికై ఆదిలాబాద్ …

సీనియర్ సభ్యులు ముత్యం యాకయ్యని సన్మానించిన జై కిసాన్ రైతు మిత్ర సంఘం నాయకులు

జనం సాక్షి, చెన్నరావు పేట మండలంలోని అక్కలచెడ గ్రామ జై కిసాన్ రైతు మిత్ర సంఘానికి చెందిన సీనియర్ సభ్యులు ముత్యం యాకయ్యని సంఘం సభ్యులు శుక్రవారం …