Main

ఛలో కరీంనగర్… అందరూ ఆహ్వానితులే..

తెలంగాణ ముస్లిం ఆర్గనైజేషన్స్ జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కరీంనగర్ ఫంక్షన్ హాల్, 10 సెప్టెంబరు ఆదివారం, ఉదయం 10:30 గంటలకు, కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా.. …

సీఎం కేసీఆర్ చలవతోనే మైనార్టీలకు 100శాతం సబ్సిడీపై రుణాలు

ముస్లింలు బీఆర్ఎస్ పక్షానే ఉండాలి.. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలి ఎవరూ అధైర్య పడకండి..మైనార్టీ బందు నిరంతర ప్రక్రియ.. అందరికీ సాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.. …

జనగామలో చెల్లని కాసుగా పొన్నాల

కాంగ్రెస్‌ టిక్కెట్‌ రాదన్న ప్రచారం ముమ్మరం ప్రచారంలో దూసుకుపోతున్న కొమ్మూరి ప్రతాప  రెడ్డి మరోమారు బిసి కార్డు ప్రయోగించిన లక్ష్మయ్య జనగామ,సెప్టెంబర్‌1 జనం సాక్షి :  మాజీ పిసిసి …

బీసీ కుల వృత్తిదారులకు లక్ష రూపాయల చెక్కులను పంపిణీ : మంత్రి గంగల కమలాకర్

కరీంనగర్‌ : బీసీ కుల వృత్తిదారులకు ఆర్థిక చేయూత అందించడం అనేది నిరంతర ప్రక్రియ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగల కమలాకర్ అన్నారు. శుక్రవారం …

మంత్రి కొప్పుల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు

జగిత్యాల  జనం సాక్షి : సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే బీఆర్‌ఎస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌(Minister Koppula) …

కులవృత్తులకు పూర్వవైభవం..మంత్రి గంగుల

కరీంనగర్‌: కాంగ్రెస్‌, బీజేపీలు మోసకారి పార్టీలని, ఒక్క అవకాశం అంటూ వచ్చే ఆ పార్టీలను నమ్మి ఓటేస్తే దివ్యాంగుల పెన్షన్లు కూడా ఎత్తుకు పోతారని మంత్రి గంగుల …

చెన్నమనేనికి కీలక పదవి

వేములవాడ (జనం సాక్షి) : తెలంగాణలో పొలిటికల్‌ వాతావరణం ఆసక్తికరంగా మారింది. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ ఇటీవలే తొలి విడతలో భాగంగా అభ్యర్థుల జాబితాను …

బిఆర్ఎస్ పార్టీలోకి ప్రముఖ బిజెపి రామగుండం నేత..కౌశిక్ హరి

రామగుండం నియోజకవర్గానికి చెందిన సీనియర్ బిజెపి నాయకుడు కౌశిక్ హరి త్వరలోనే బిఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.ఈ మేరకు శుక్రవారం ప్రగతి భవన్లో మంత్రులు కేటీ రామారావు హరీష్ …

ప్రమాదంలో గాయపడిన వారిని తమ వాహనంలో దవాఖానకు తరలించిన మంత్రి కేటీఆర్‌

మంత్రి కేటీ రామారావు ఆదివారం జగిత్యాల పర్యటనను ముగించుకుని హైదరాబాద్ తిరిగి వెళ్తుండగా.. చేగుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని తమ వాహనంలో దవాఖానకు …

మంథనిలో మళ్లీ మొదలైన దొంగల బెడద..! – బెంబెలెత్తిపోతున్న పట్టణ ప్రజలు ప్రజలు

  జనంసాక్షి, మంథని : పెద్దపెల్లి జిల్లా మంథని పట్టణంలో గత కొంతకాలంగా దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాళాలు ఉన్న ఇళ్లనే టార్గెట్ చేసుకున్న దొంగలు …