కరీంనగర్

కరీంనగర్ కు మెడిక‌ల్ కాలేజీ మంజూరు

గంగుల కు జీవో కాపీ అందజేసిన కేసీఆర్ * నెరవేరిన చిరకాల స్వప్నం కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) : 150కోట్లతో కరీంనగర్ మెడికల్ …

నేడు ఎస్సై అభ్యర్థుల ప్రిలిమ్స్ రాత పరీక్ష

* కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) : నేడు జరగనున్న ఎస్సై అభ్యర్థుల ప్రిలిమ్స్ రాత పరీక్షకు …

మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకుల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేస్తూ ప్రస్తుత పార్లమెంటు

పెగడపల్లి తేది: 05( జనం సాక్షి ) పెగడపల్లి మండలం మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పెగడపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ …

తెలంగాణ ఏర్పాటులో సుష్మా ది కీలక భూమిక

  * బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొరటాల కరీంనగర్   ( జనం సాక్షి ) : తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో …

వీఆర్ఏ సమ్మెకు మద్దతుగా సీపీఐ

జనంసాక్షి/చిగురుమామిడి – ఆగష్టు 6: కరీంనగర్ కలెక్టరేట్ ముందు నిరవధిక సమ్మె చేస్తున్న చిగురుమామిడి వీఆర్ఏలకు మద్దతుగా శనివారం సంఘీభావం తెలిపిన సిపిఐ నాయకులు, చిగురుమామిడి మాజీ …

ఇందుర్తి లో చింతపూల ముత్యాలు దశదిన కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నేతలు…..

  జనంసాక్షి/చిగురుమామిడి – ఆగష్టు 6: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన చింతపూల ముత్యాలు ఇటీవల మరణించగా దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొని వారి …

ఘనంగా జయశంకర్ జయంతి

మహాదేవపూర్ ఆగస్టు 6 (జనంసాక్షి) మహాదేవపూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆసుపత్రిలో  తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ 88 వ జయంతి వేడుకలను ఆసుపత్రికి సూపరింటెండెంట్ డా …

ప్రో..జయశంకర్ సర్ తెలంగాణ స్ఫూర్తి ప్రదాత

 మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి  నిర్మల్  , ఆగస్టు 06,,జనంసాక్షి,,,  తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్  88 జయంతి సందర్భంగా నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో జయశంకర్ విగ్రహానికి  అట‌వీ, ప‌ర్యా, …

పచ్చి రొట్ట ఎరువులైన జిలుగు పై అవగాహన.

  మల్లాపూర్ ,(జనంసాక్షి) ఆగస్టు:06 మండలంలోని సాతరం గ్రామలలో శనివారం బాస్వరాన్ని కలిగించే బ్యాక్టీరియా వాడకంపై మరియు పచ్చి రొట్ట ఎరువులై న జిలుగా పై అవగాహన …

వైభవంగా వరలక్ష్మి వ్రతాలు

వేములవాడ, ఆగస్టు-5 (జనం సాక్షి) : శ్రావణ శుక్రవారం సందర్భంగా వేములవాడలో వరలక్ష్మి వ్రతాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళా భక్తులు మహాలక్ష్మి అమ్మవారిని …