కరీంనగర్

 కొత్త బస్సులపై ప్రయాణికుల మక్కువ

కరీంనగర్‌,మే11(జ‌నం సాక్షి ): రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ప్రగతిపై దృష్టి సారించడంతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కొత్త బస్సులను ప్రవేశపెట్టారు. దీంతో ప్రయాణికులు కూడా కొత్త …

అనుకోని అతిథిగా పెళ్ళింటికి కెసిఆర్‌

దారిలో వెళుతూ పెళ్లి వేదిక వద్దకు వెళ్ళి ఆశీర్వాదం ఆశ్చర్యపోయిన ప్రజలు కరీంనగర్‌,మే10(జ‌నం సాక్షి): ఓ పెళ్లి వేడుకలో ఉన్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అనుకోని అతిథి …

బస్సును ఢీకొన్న బందోబస్తు వాహనం: 9మంది పోలీసులకు గాయాలు

కరీంగనర్‌,మే10(జ‌నం సాక్షి): జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సును పోలీస్‌ వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో 9 మంది పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. …

ఓట్లు దండుకోవడానికే రైతుబంధు పథకం: రమణ

కరీంగనర్‌,మే10(జ‌నం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం కేవలం ఆర్భాటాలకే పథకాలను ప్రవేశపెడుతుందని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌ రమణ ఆరోపించారు. పథకం ఏదైనా ఆర్భాటం వారి సొంతమబన్నారు. జిల్లాలో …

రైతుబంధు దేశానికే ఆదర్శం

సిఎం కెసిఆర్‌ది విప్లవాత్మక నిర్ణయం: ఎంపి కవిత జగిత్యాల,మే10(జ‌నం సాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమని నిజామాబాద్‌ ఎంపి కవిత  అన్నారు. దేశంలో …

పాస్‌పుస్తకాల్లో పట్టాదారు పేరు మాత్రమే

కోటి ఎకరాలకు నీరివ్వడమే లక్ష్యం చెక్కుల పంపిణీలో ఇబ్బందులు రాకుండా చూస్తాం ధనిక రైతులున్న రాష్ట్రంగా తెలంగాణ నిలవాలి అగ్రకుల పేదలకూ పథకాలు ప్రకటిస్తా జూన్‌ 2 …

భారతదేశంలో సువర్ణాధ్యాయం

రైతుబందు పథకానికి శ్రీకారం చుట్టిన సిఎం కెసిఆర్‌ పెట్టుబడి పథకంతో రైతులకు అండగా సర్కార్‌ 12వేల కోట్ల నిధులు కేటాయింపు నిరంతర విద్యుత్‌, ప్రాజెక్టులతో తెలంగాణ వ్యవసాయానికి …

దేశంలోనే తొలిసారిగా రైతుబంధు పథకం 

– రాష్ట్ర వ్యాప్తంగా 50లక్షల34వేల మందికి చెక్కులు –  రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్‌ కరీంనగర్‌, మే9(జ‌నం సాక్షి) : దేశంలోనే తొలిసారిగా రైతుబంధు పథకాన్ని అమలు …

పండుగ వాతావరణంలో చెక్కుల పంపిణీ

జగిత్యాల,మే9(జ‌నం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 10 నుంచి ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభిస్తున్న రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమని, రైతులకు పెట్టుబడి సాయం అందించడం దేశంలోనే మొదటి …

ప్రతిష్టాత్మకంగా కరీంనగర్‌ సభ

సభా బాధ్యతలను భుజాన వేసుకున్న మంత్రి ఈటెల లక్షమంది రైతులను తరలించేందుకు ఏర్పాట్లు కరీంనగర్‌,మే9(జ‌నం సాక్షి): రైతుబందు పథకానికి సాక్షీభూతంగా నిలిచే చారిత్రక సభ నిర్వహణకు కరీంనగర్‌ …