కరీంనగర్

గ్రావిటి కెనాల్‌ లైనింగ్‌ పనులు జూన్‌ చివరినాటికి పూర్తి చేయాలి

– 7వ ప్యాకేజీలోని టెన్నెల్‌ లైనింగ్‌ పనుల పరోగతిపై మంత్రి అసంతృప్తి – పనులు వేగవంతం చేయాలి – అధికారులను ఆదేశించిన మంత్రి హరీష్‌రావు – కాళేశ్వరం …

నాగపూర్‌ తరహాలో కరీంనగర్‌లో నిరంతర నీటి సరఫరా

అధ్యయనానికి ఎమ్మెల్యేల బృందం కరీంనగర్‌,మే3(జ‌నం సాక్షి): కరీంనగర్‌లో నిరంతర నీటి సరఫరా అందించే విషయంలో స్టడీ టూర్‌ కోసం ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, మేయర్‌ రవీందర్‌సింగ్‌, కార్పొరేటర్లు …

విద్యుత్‌ ఉత్పత్తిలో ఎన్టీపీసీ కీలకం

కరీంనగర్‌,మే3(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రామగుండం ఎన్టీపీసీలో నిర్మిస్తున్న రెండు యూనిట్లను యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తున్నారు. రామగుండం ఎన్టీపీసీలో రాష్ట్ర ప్రభుత్వం 800 మెగావాట్ల చొప్పున నిర్మిస్తున్న …

సిరిసిల్ల పరిసర ప్రజలకు మంచి నీటి కష్టాలు 

సిరిసిల్ల,మే2( జ‌నం సాక్షి): చేసే సిరిసిల్ల పురపాలక సంఘం ప్రస్తుతం రోజు విడిచి రోజు నీటి సరఫరా చేస్తుంది. ఎత్తైన ప్రాంతాలకు గత కొన్నేళ్లుగా కుళాయిల ద్వారా …

గౌరవెళ్లి పునరావాసానికి ఆమోదం 

కరీంనగర్‌,మే2( జ‌నం సాక్షి): శ్రీరాంసాగర్‌ వరద కాలువ నిర్మాణంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌, నల్గొండ జిల్లాల్లోని 1.06 లక్షల ఎకరాలకు సాగు నీరందించడానికి ఉద్దేశించిన ‘గౌరవెళ్లి’ …

అధ్యాపకుల కృషితో పెరిగిన ఉత్తీర్ణత 

కరీంనగర్‌,మే2( జ‌నం సాక్షి): ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన వసతులు కల్పించి ఉంటే మరింతగా ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలు వచ్చి ఉండేవని, ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం మరింత దృష్టిపెడితే …

బంగారు తెలంగాణ కెసిఆర్‌ లక్ష్యం  : ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌

ధర్మపురి,మే2( జ‌నం సాక్షి):   బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని, సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌ లో చేరుతున్నారని …

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం

రైతులకు అధికారుల భరోసా జనగామ,మే1(జ‌నంసాక్షి): జనగామ వ్యవసాయ మార్కెట్‌లో అకాల వర్షానికి తడిసిన ప్రతీ ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని మార్కెట్‌ యార్డు అధికారులు తెలిపారు. ప్రభుత్వ …

ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం చర్యలు: ఎమ్మెల్యే 

జనగామ,మే1(జ‌నంసాక్షి): రిజర్వాయర్లను పూర్తి చేయాలన్న లక్ష్యంతో  ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో రిజర్వాయర్లలో తట్టెడు మట్టి పోయలేదని మండిపడ్డారు. పాలకుర్తి …

మండుటెండలతో జనం బేజార్‌

రోడ్లపైకి రావద్దంటున్న వైద్యులు కరీంనగర్‌,మే1(జ‌నంసాక్షి): ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో  ఎండలు దంచి కొడుతున్నాయి. భానుడు ప్రతాపం చూపుతుండడంతో రోడ్లపైకి వచ్చేందుకు జనం జంకుతున్నారు. మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ …