కరీంనగర్ లో బోల్తా పడిన ఆటో..
కరీంనగర్ : జగిత్యాల మండలం మోరపల్లి వద్ద శనివారం ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కరీంనగర్ : జగిత్యాల మండలం మోరపల్లి వద్ద శనివారం ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
inShare కరీంనగర్ : జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులపై కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు.