కరీంనగర్

*ప్రచారంలో పాల్గొన్న ఎల్కతుర్తి మండల నాయకులు*

*హుస్నాబాద్ శాసనసభ్యులు వోడితల సతీష్ కుమార్ గారి ఆదేశాల మేరకు మునుగోడు ఎన్నికల  ప్రచారంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి మద్దతుగా  ఎల్కతుర్తి మండల టిఆర్ఎస్ పార్టీ …

వృద్ధులకు పిల్లలకు పండ్ల పంపిణీ

                ఇబ్రహీంపట్నం ,అక్టోబర్ 18,(జనం సాక్షి ) టీఆర్ఎస్ యువ నాయకులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ జన్మదిన …

పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తో భేటీ అయిన రఘువీర్ రెడ్డి

పిసిసి చీఫ్ మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తో ధారూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారాయణ్ పూర్ మండలం గుజ్జ గ్రామం ఎన్నికల ఇంచార్జ్ పట్లోళ్ల …

*మెట్పల్లిలో నూతన మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ రవి*

మెట్పల్లి టౌన్ ,అక్టోబర్ 18, జనంసాక్షి మెట్పల్లి పట్టణ కేంద్రంలో మంగళవారం రోజున జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి పట్టణంలోని వెల్లుల్ల రోడ్డులో నూతనంగా నిర్మాణం జరుగుతున్న …

వివిధ పార్టీల నుండి టిఆర్ఎస్ లో చేరికలు

మునుగోడు అక్టోబర్18(జనంసాక్షి): మండలంలోని కొరటికల్ గ్రామానికి చెందిన బిజెపి,కాంగ్రెస్ పార్టీలకి చెందిన చిలుకరాజు శంకర్,ఎల్లంకి నరసింహ,రొమ్ముల యాదయ్య,బిమనపల్లి చందు,బొడిష యాదయ్య,ఓర్సు స్వామి,రొమ్ముల యాదయ్య,బిమనపల్లి చందు,లింగస్వామి,దండు రాజు,దండు నగేష్,బిమనపల్లీ …

నవనీత్ వండగంతో అధిక దిగుబడి

పరిగి రూరల్, అక్టోబర్ 18 ( జనం సాక్షి) : పత్తిలో నూజి వీడు నవనీత్ వంగడంతో రైతులు అధిక దిగుబడి పొందవచ్చని  కంపెనీ ప్రతినిధులు ప్రతినిధి …

మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రచారం

హుజూర్ నగర్ అక్టోబర్ 18 (జనం సాక్షి): మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు హుజూర్ నగర్ పట్టణ పార్టీ …

విద్యార్థుల లక్ష్యసాధనకు తోడ్పడాలి

– ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ హుజూర్ నగర్ అక్టోబర్ 18 (జనం సాక్షి): విద్యార్థుల లక్ష్యసాధనకు ఉపాధ్యాయులు తోడ్పడాలనీ హుజూర్ నగర్ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ కోరారు. …

గౌడన్న సింహ గర్జన బహిరంగ సభ ను అధిక సంఖ్యలో గీత కార్మికులు హాజరై జయ ప్రదం చేయాలనీ పసర గౌడ సంఘం అధ్యక్షులు జక్కు రాజు గౌడ్ కోరారు

ములుగు జిల్లా గోవిందరావుపేట అక్టోబర్ 18 (జనం సాక్షి):- గోవిందరావుపేట మండల కేంద్రంలోని పస్రా రాంపూర్ తాటి వనం లో గీత కార్మికుల సమావేశం జరిగింది.రేపు జరిగే …

తడి చెత్త పొడి చెత్త సేకరణపై అవగాహన

కౌన్సిలర్ కొంకటి నళినీ దేవి  హుస్నాబాద్ రూరల్ అక్టోబర్ 18(జనంసాక్షి) హుస్నాబాద్ పట్టణంలోని 1 వ, వార్డులో కౌన్సిలర్ కొంకటి నళినీ దేవి ఆధ్వర్యంలో తడి చెత్త …

తాజావార్తలు