కరీంనగర్

గోవులు తరలిస్తున్న వారిపై కేసు

మునుగోడు సెప్టెంబర్12(జనంసాక్షి): గోవులను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తుల పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై డి.సతీష్ రెడ్డి తెలిపారు.శ్రీకాకుళం నుండి మునుగోడు మీదుగా హైదరాబాద్ కు డీసీఎంలో …

యోగా షెడ్ కు భూమి పూజ.

మల్లాపూర్ జనం సాక్షి సెప్టెంబర్:12 మండలంలోని వేంపల్లి,వెంకట్రావు పేట గ్రామంలో కోరుట్ల ఎమ్మెల్యే  కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  మరియు మల్లాపూర్ మండల ప్రజాప్రతినిధుల సహకారంతో ఈరోజు గ్రామ …

మంపు బాధితులకు ఎన్టీఆర్ ఫౌండేషన్ చేయూత

మిర్యాలగూడ. జనం సాక్షి ఎన్.బి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరద ముంపు బాధితులకు సహాయం మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు ఆర్థిక సహాయంతో ఎన్.బి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎడమ …

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన యువజన సేవ సభ్యులు

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 12,(జనం సాక్షి) : మండలంలోని తాటికొండ గ్రామంలో ఇటీవల రెం డు నెలల వ్యవధిలోనే భార్య భర్తలు రోడ్డ సత్య లక్ష్మి, రోడ్డ …

*హ్యూమన్ రైట్స్ జిల్లా చైర్మన్ గా నరగోని శంకర్ గౌడ్ నియామకం హర్షం*

 మునగాల గౌడ సంఘ నాయకులు మునగాల, సెప్టెంబర్ 12(జనంసాక్షి): మునగాల మండల కేంద్రంలో గల శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఇంటర్నేషనల్  …

దూర విద్యా విధానంలో ఓపెన్ పదో తరగతి మరియు ఇంటర్ అడ్మిషన్ల పొడగింపు

ములుగు బ్యూరో,సెప్టెంబర్12(జనం సాక్షి):- తెలంగాణ ఓపెన్ స్కూల్(TOSS) దూర విద్య విధానం లో చదువు మానివేసిన వారు,వారి  విద్యార్హతలు పెంపొందించుకోవడానికి అడ్మిషన్ పొందుటకు అపరాధ రుసుము లేకుండా …

పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి.

ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్  ఎస్.కృష్ణ ఆదిత్య. ములుగు బ్యూరో,సెప్టెంబర్12(జనం సాక్షి):- పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణ ఆదిత్య అధికారులు ఆదేశించారు. సోమవారం …

గొప్పగొప్ప పోరాటాల చరిత్రలను వక్రీకరించడం,అబద్ధాలు చెప్పడం బిజెపికే సాధ్యం. సి.పి.ఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్.

కోటగిరి సెప్టెంబర్ 12 జనం సాక్షి:-అబద్ధాలు చెప్పడం,చరిత్రను వక్రభాష్యాలు చేయడం ఆర్ఎస్ఎస్,బిజెపిలకు అలవాటుగా మారిందని కోటగిరి మండల సి.పి.ఐ కార్యదర్శి అంబటి విఠల్ గౌడ్ మండిపడ్డాడు.సోమవారం నాడు …

విద్యార్థి వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి

కాంగ్రెస్ ఎస్సి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాస్ కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) : మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతికి …

*   కారులో రగులుతున్న ఆధిపత్య  పోరు

రచ్చకెక్కిన వర్గ విభేదాలు   * పోటా పోటీగా మీడియా సమావేశాలు   * హైదరాబాద్ చేరిన కరీంనగర్ కారు పంచాయతీ   కరీంనగర్ బ్యూరో (జనం …