ఖమ్మం

నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ

ఖమ్మం, సెప్టెంబరు 10 : నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ జరిగింది. గుర్తుతెలియని దుండుగులు ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రామాపురం రైల్వేగేటు వద్ద రైలు చైన్‌ లాగి …

నకిలీ నెయ్యి తయారీ కేంద్రంపై పోలీసుల దాడి

ఖమ్మం,సెప్టెంబర్ 6: వేంసూర్‌ మండలం కుంచిపర్తిలో నకిలీ నెయ్యి తయారీ కేంద్రాన్ని ఆదివారం అధికారులు సీజ్ చేశారు. దీని వెనుక విజయవాడకు చెందిన ఒక ప్రముఖ కంపెనీకి …

ఖమ్మంలో కానిస్టేబుళ్ల వీరంగం..

ఖమ్మం: జిల్లాలోని మణుగూరులో మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుళ్లు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో కారు నడపడంతో అదుపుతప్పిన కారు పార్క్ చేసివున్న ఇతర కార్లపై దూసుకెళ్లింది. …

చోరీ చేసిన దుండగుడికి స్థానికుల దేహశుద్ది

ఖమ్మం, సెప్టెంబర్ 5 : జిల్లాలోని ఇల్లందులో చోరీ చేసిన దుండుగుడికి స్థానికులు దేహశుద్ది చేశారు. ఇల్లందులో నివాసం ఉంటున్న నజీం ఇంట్లో ఓ దొంగ మూడు …

ఖమ్మం విద్యార్థి అద్భుత ప్రతిభ..

ఖమ్మం : సాధించాలన్న తపన ఉండాలే కానీ.. సాధ్యం కానిది ఏదీ లేదంటున్నాడు ఓ బాలుడు. కార్పొరేట్‌ స్కూల్స్ లోనే కాదు… ప్రభుత్వ పాఠశాలలోనూ ప్రతిభకు కొదవ …

ప్రాజెక్టుల నిర్మాణంపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు: చాడ వెంకట్‌రెడ్డి

ఖమ్మం, ఆగస్టు29: ప్రాజెక్టుల నిర్మాణంపై కేసీఆర్‌ చిత్తశుద్ధి లేదని సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్షాలను సంప్రదిస్తే సూచనలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. …

సైకో దాడిలో నలుగురికి గాయాలు

ఖమ్మం, ఆగస్టు 26 : జిల్లాలోని సులానగర్ గ్రామంలో ఓ సైకో వీరంగం సృష్టించింది. రోడ్డుపై వెళ్లే వారిపై దాడి దిగింది. ఓ ఆటోను ఆపి ప్రయాణికులపై …

భద్రాచలంలో వికలాంగులకు వీల్‌ఛైర్‌లు

ఖమ్మం : భద్రాచలంలో వికలాంగులకు వీల్‌ఛైర్‌లు భద్రాచలం, ఆగస్టు 21 : కిక్‌-2 చిత్రం విడుదల సందర్భంగా భద్రాచలంలో రవితేజ అభిమాన సంఘం వికలాంగులకు వీల్‌ఛైర్‌లను పంపిణీ …

వారి వెతలు అన్నిన్నికాదయా…

ఖమ్మం : ఒక్క ఆర్డినెన్సుతో తెలంగాణలోని ఆరు మండలాల ప్రజలను.. ఏపీ పౌరులుగా మార్చేశారు. ఆ తర్వాత వారెలా ఉన్నారో వారి వెతలేంటో తెలుసుకోవడాన్ని విస్మరించారు. పాత …

చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

ఖమ్మం అర్బన్‌: చికిత్స పొందుతూ ఆదివారం ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. 13వతేదీన 45ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి అతిగా మద్యం తాగి అనారోగ్యంపాలయ్యాడు. దీంతో అతడిని 108 …