ఖమ్మం

పాల్వంచ కేటీపీఎస్‌ సాంకేతిక లోపం

ఖమ్మం, జనంసాక్షి: పాల్వంచ కేటీపీఎస్‌లోని 10వ యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 250 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అధికారులు మరమ్మతు ఏర్పాట్లు చేస్తున్నారు.

యూడీసీ చేతివాటం రూ. 3 కోట్లు స్వాహా

ఖమ్మం, జనంసాక్షి: ఎన్‌ఎన్‌పీ మానిటరింగ్‌ డివిజన్‌లో యూడీసీగా పనిచేస్తున్న శ్రీనివాస్‌ చేతివాటం ప్రదర్శిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన ఉద్యోగుల పేరిట 2008 నుంచి వేతనాలు అతను …

బయ్యారం గనుల పరిశీలన

బయ్యారం : తెదేపా నేతలు బయ్యారం ఇనుప రాయి గనులను పరిశీలించారు. బయ్యారంలో మహా ధర్నా కార్యక్రమం అనంతరం ఈ గనులను పరిశీలించారు. తెదేపా తెలంగాణ ఫోరం …

బయ్యారంలో తెదేనే నేతల ఆందోళన

ఖమ్మం : బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెదేపా తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు. ఈ ఉదయం హైదరాబాద్‌ నుంచి బస్సు యాత్రగా …

పార్టీ బలోపేతానికి మరింత కృషి: పువ్వాడ అజయ్‌

ఖమ్మం, జనంసాక్షి: జిల్లాలో షర్మిల మరో ప్రస్థానం విజయవంతమైనందున కొన్ని రాజకీయ పార్టీలు తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నాయని వైఎస్‌ఆర్‌ సీపీ నేత పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. …

డైవర్‌ అభ్యర్ధులు మెడికల్‌ టెస్ట్‌కు హజరుకావాలి…

కమాన్‌బజార్‌, జనంసాక్షి : ఆంధ్రపదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ ఖమ్మం రిజీయన్‌లో కాంట్రాక్ట్‌ పద్ధతిన 85 మంది డ్రైవర్లను ఎంపిక చేసి వెటింగ్‌లో పెట్టారు. ఈ …

నేడు టీచర్ల బదిలీల కౌన్సెలింగ్‌

ఖమ్మం ఎడ్యుకేషన్‌, జనంసాక్షి: ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్‌కు సంబంధించిన మార్గదర్శకాలకు సంబంధించిన జీవో నెం:33ను గురువారం ప్రభుత్వం విడుదల చేసింది. వీటికి సంబంధాంచిన సమాచారాన్ని గురువారం డీఈవో …

పంచాయతీరాజ్‌లో బదిలీలు షురూ.

ఖమ్మం జడ్పీ సెంటర్‌ జనంసాక్షి: పంచాయతీరాజ్‌ శాఖలో బదిలీలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాలు జారీ చేయడంతో జిల్లాలో 5 సంవత్సరాలకు పైబడి విధులు నిర్వహిస్తున్న 58 …

ప్రశాంతంగా పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక పీఠం ఇంటర్మీడియట్‌, పదో తరగతి పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా సాగుతున్నట్టు డీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి ఓప్రకటనలో తెలిపారు. ఉదయం ఇంటర్మీడియట్‌ పరీక్షలకు 14 కేంద్రాల్లో 982మంది …

సార్వత్రిక డిగ్రీ పరీక్షలు ప్రారంభం

ఖమ్మం విద్యావిఖాగం, న్యూస్‌టుడే: బీఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లావ్యప్తంగా 12 కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నట్లు ఖమ్మం అధ్యయన కేంద్రం …