ఓటు వేయడానికి వచ్చి వృద్ధుడు మృతి
ఖమ్మం,(జనంసాక్షి): తల్లాడ మండలం వెంగన్నపాలెంలో విషాదం చోటు చేసుకుంది. ఓటు వేయడానికి వచ్చి గోపయ్య అనే వృద్దుడు మృతి చెందాడు.
ఖమ్మం,(జనంసాక్షి): తల్లాడ మండలం వెంగన్నపాలెంలో విషాదం చోటు చేసుకుంది. ఓటు వేయడానికి వచ్చి గోపయ్య అనే వృద్దుడు మృతి చెందాడు.
ఖమ్మం,(జనంసాక్షి): ఎడతెరిపిలేని వర్షం కారణంగా జిల్లాలో ఐదు ఓపెన్కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 51 అడుగులకు చేరుకుంది.
ఖమ్మం,(జనంసాక్షి): భద్రాచలం పరిసారాల్లో మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయి. స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీంతో స్థానిక రాజకీయ నాయకులు భయాందోళనకు గురవుతున్నారు.