ఖమ్మం

డిసెంబర్‌ 4న ఎఐవైఎస్‌ ధర్నా

ఖమ్మం, నవంబర్‌ 27 : అఖిల భారత యువజన సమక్ష (ఎఐవైఎస్‌) జాతీయ కమిటీ ఆధ్వర్యంలో విద్యా ఉపాధి హక్కుల సాధన కోసం డిసెంబర్‌ 4న పార్లమెంట్‌ …

ఐసీపీఎస్‌లకు దరఖాస్తులు ఆహ్వానం

ఖమ్మం, నవంబర్‌ 27 (: జిల్లా మహిళ సాధికారత పిల్లల సంరక్షణ విభాగంలో ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరుతున్నట్టు కలెక్టర్‌ సిద్ధార్థజైన్‌ చెప్పారు. ఈ విభాగంలో ప్రొటెక్షన్‌ …

రాయితీ గ్యాస్‌ కోసం సంక్షేమభవనం ముట్టడి

ఖమ్మం :సంక్షేమ వసతి  గృహాలకు రాయితీ గ్యాస్‌ సరఫరా చేయాలని ఆరుసిలెండర్లు నియంత్రణను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తు ఎన్‌ ఎఫ్‌ ఐ ఆధ్యర్యంంలో సంక్షేమ భవానన్ని ముట్టడించారు. …

ఉపాధ్యాయుని పై దాడి

ఖమ్మం పట్టణంలోని ఎన్‌ ఎన్‌సీ ప్రభుత్వఉన్నత పాఠశాలలో 9న తరగతి విద్యార్థిని పై తెలుగు ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూబాలాక బంధువులు ఉపాధ్యాయుని పై చర్య …

జిల్లా ఎస్పీగా రంగనాథ్‌ బాధ్యతల స్వీకరణ

ఖమ్మం  క్రైం 58 ఎస్పీగా రంగానాథ్‌ సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. విశాఖ. గ్రేహౌండ్స్‌ నుంచి ఆయన ఇక్కడికి బదిలిపై వచ్చారు. మావోయిస్టు  సానుభూతిపరులపై దృష్టి సారించి. …

చెట్టును ఢీకొన్న కారు ముగ్గురు మృతి

ఖమ్మం  : మండలంలోని అరెంపుల వద్ద సోమవారం తెల్లవారుజామున జరాగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయ పడ్డారు. వీరు ప్రయాణిస్తున్న ఇన్నోవా …

నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం

అశ్వారావుపేట  ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ఈకార్యక్రమాన్ని ఎమ్మెల్యే, మిత్రసేవ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు పాలడుగుల సుబ్బారావు …

మండలస్థాయి పాఠశాలల ఆటలపోటిలు ప్రారంభం

భద్రాచలం మంలస్థాయి పాఠశాలల ఆటలపోటిలను పట్టణ అదనపు ఎస్సై వెంకటేశ్వర్లు. ఈసందర్బంగా క్రీడారులు నిర్వహించిన కవాతును, గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈకార్యక్రమంలో మండల విద్యాశాఖాదికారి మాదవరావు, ఎంపీడీవో …

ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

భాద్రాచలం విద్యుత్‌ వినియోదారులపై మోయలేని భారాన్ని వేయడంతో వినియోగదారులు పెరిగిన ఛార్జీలు చెల్లించలేకపోతున్నారు . తెరస మండల కన్సినర్‌ శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈసందర్బంగా పట్టణంలో …

భద్రాచలంలో ర్యాలీ

భద్రాచలం: నష్ణ పరిహరం సత్యరమే చెల్లించాలని స్థానిక సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో భద్రాచలంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్న నిర్వహించారు. ఆసందర్భంగా …