ఖమ్మం

సీఎం పర్యటనలో విషాదం

ఖమ్మం: ఈరోజు పాల్వంచ మున్సిపల్‌ నూతన భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నరు. ఈ భవనానికి సంబంధించిన విద్యుత్‌ డైవర్సన్‌ పనులు చేస్తున్న అంజయ్‌రావు అనే లైన్‌మెన్‌ కరెంట్‌ షాక్‌ …

ఖమ్మం జిల్లాలో సీఎం రెండోరోజు ఇందిరమ్మబాట

ఖమ్మం: జిల్లాలో ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రెండోరోజు పర్యటించనున్నరు. బుధవారం మొదటిరోజు పర్యటన అనంతరం సున్నంవారిగూడెంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల వసతిగృహంలో రాత్రి బస …

సీఎం కాన్వాయ్‌ని అడ్డుకున్న విద్యార్థులు

ఖమ్మం: ఇందిరమ్మ బాటలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. జిల్లాలోని హాస్టల్‌లలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ పినపాక మండలం ఎల్బీరెడ్డిపల్లెలో సీఎం కాన్వాయ్‌ని …

సింగరేణి భూగర్భగనుల్లోకి వెళ్లిన సీఎం

ఖమ్మం: ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మణుగూరు చేరుకున్నారు. అక్కడి నుంచి బస్సులో బయలుదేరి ప్రకాశం భూగర్భగనిని సందర్శించారు. …

పాల్వంచ కేటీపీఎస్‌లో సాంకేతిక లోపం

ఖమ్మం: పాల్వంచ కేటీపీఎస్‌ కర్మాగారంలోని పదో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 250 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మతు …

గోదావరిలో పెరుగుతున్న నీటి మట్టం

ఖమ్మం: ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరిలో క్రమేపీ నీటి మట్టం పెరుగుతోంది. వరద ఉద్థృతితో భద్రాచలం వద్ద నిటీ మట్టం 35 అడుగులకు చేరింది. మరోవైపు దవళేశ్వరం …

ఇళ్ల స్థలాలు ఇవ్వకుంటే ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటాం: నాగేశ్వరరావు

ఖమ్మం: ఇందిబాట పేరుతో ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుంటే ఆయన పర్యటనను ఆడ్డుకుంటామని తెదేపా నేత తుమ్మల నాగేశ్వరావు …

తాలిపేరు జలాశయంలోకి భారీగా వరద నీరు

ఖమ్మం: ఎగువన భారీ వర్షాలతో చర్ల వద్ద తాలిపేరు జలాశయంలోకి భారీగా వరద నీరు చేరుతోంది. జలాశయం 14 గేట్లు ఎత్తి 40 వేల క్యూసెక్కుల నీటిని …

నేడు ఖమ్మం కలెక్టర్‌ రాజధానిపయనం

ఖమ్మం : కలెక్టర్‌ సిద్ధార్ధ జైన్‌ శనివారం ఉదయం హైదరాబాద్‌ వెళ్లున్నారు. ఈ నెల 8,9,10 తేదీల్లో ముఖ్యమంత్రి జిల్లాలో ఇందిరమ్మ బాట నిర్వహిస్తున్నందున ముందుగానే సీఎంను …

కేటీపీఎన్‌ 11వ యూనిట్లో సాంకేతిక లోపం

ఖమ్మం: రాష్ట్రంలో మరోసారి విధ్యుత్తు సమస్య తలెత్తింది. ఖమ్మం కేటీపీఎన్‌ 11వ యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 550 మెగావాట్ల విధ్యుదుత్పత్తికి అంతరాయమేర్పడింది. సాంకేతిక లోపం …

తాజావార్తలు