ఖమ్మం

కేటీపీఎస్‌లో బొగ్గు కొరత ఆందోళనలో అధికారులు

ఖమ్మం, ఆగస్టు 2 : జిల్లాలోని పాల్వంచలో గల కేటీపీఎస్‌ విద్యుత్‌ ఉత్పత్తి కోసం వినియోగించే బొగ్గు కొరత వేధిస్తోంది. 1720 మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి …

ఖమ్మంలో సినీనటి అక్ష సందడి

ఖమ్మం : పట్టణంలో అధునాతన సౌకర్యాలతో ఏర్పాటే చేసిన చెరుకూరి ఫోరూంను సినీ నటి కందిరీగ ఫేం అక్ష ప్రారంభించారు. ఆమె రాకతో ఈ ప్రాంతంలో సందడి …

చింతలపాడులో విద్యుదాఘతంతో దంపతుల మృతి

ఖమ్మం : ఖమ్మం జిల్లా ములకలపల్లి మండలం చింతలపాడులో విద్యుదాఘతంతో దంపతులిద్దరూ మృతి చెందారు. ఈ దుర్గటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. తీగలపై బట్టలు ఆరేస్తుందగా …

కరెంటు షాక్‌తో దంపతుల మృతి

ఖమ్మం: ఖమ్మం జిల్లా ములకలపల్లి మండలం చింతలపాడులో విద్యుదాఘాతంతో దంపతులిద్దరూ మృతిచెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది. తీగలపై బట్టలు ఆరేస్తుండగా కరెంటు షాక్‌ కొట్టి భార్య మృతించెందగా …

ఏసీబీకి చిక్కిన ఖమ్మం టీపీఎస్‌

ఖమ్మం పురపాలకం: ఖమ్మం పట్టణ టౌన్‌ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ రాజేంద్రప్రసాద్‌ మంగళవారం ఏసీబీకి రెండ్‌ హ్యాండెడ్‌గా దొరికాడు. స్థానిక రాపర్తి నగర్‌లోని భవన నిర్మాణానికి సంబంధించి రూ.20వేలు లంచం …

పత్తి పంటలపై రైతులకు అవగాహన అవసరం

ఖమ్మం, జూలై 31 : పత్తి పంటలపై రైతులు అవగాహన కలిగివుండాలని ఖమ్మం వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వరరావు రైతులకు సూచించారు. ఖమ్మంలో వేలాది ఎకరాల్లో రైతులు …

పాల్వంచను గ్రీన్‌ సిటీగా తీర్చిదిద్దుతా

ఖమ్మం, జూలై 31: పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచలో కాలుష్యాన్ని నివారించి చెట్లను పెంచి అందమైన గ్రీన్‌ సిటీగా తీర్చిదిద్దుతానని ఆర్డీవో శ్యాంప్రసాద్‌ అన్నారు. బస్టాండ్‌ మూలమలపు వద్ద, …

సారా విక్రయాలను నియంత్రించండి

ఖమ్మం, జూలై 31 : ఖనాపురం, హవెల్లి పంచాయతీ పరిధిలోని వరదయ్య నగర్‌లో నాటుసారా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. నాగార్జునసాగర్‌ చిన్న కాల్వపై కొంత మంది నివాసాలు …

ఖమ్మం జిల్లా రోడ్డుప్రమాదం…డీఈ మృతి

ఖమ్మం: జిల్లాలోని తల్లాడ మండలం రంగంబండ వద్ద కారు బోల్తా పడి జరిగిన రోడ్డు ప్రమాదంలో డీఈ (డివిజనల్‌ ఇంజనీర్‌) రవి మృతిచెందాడు. మృతుడు ఇరిగేషన్‌  డిపార్టుమెంట్‌లో …

ఏసీబీ వలలో టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌

ఖమ్మం: ఏసీబీ వలలో ఓ అవినీతి చేప చిక్కుకుంది. ఇక్కడి మున్సిపల్‌ కార్యాలయంలో టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తోన్న  రాజేంద్రప్రసాద్‌ అనే ఉద్యోగి ఓ వ్యక్తి నుంచి …