ఖమ్మం
ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం
ఖమ్మం: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోదావరి కరకట్టపై ఎమ్మెల్యే సత్యవతి మొక్కలు నాటారు. మొక్కల పెంపకాన్ని అందరూ చేపట్టి పర్యవర పరిరక్షణకు పాటుపడాలని ఆమె కోరారు.
భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
ఖమ్మం: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరిలో నీటి మట్టం 43 అడుగులకు చేరింది.
తాజావార్తలు
- యూపీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు
- తెలంగాణలో గద్దర్ పుట్టడం మన అదృష్టం : డిప్యూటీ సీఎం భట్టి
- నాగర్ కర్నూల్ కలెక్టరేట్లో ఉరితో మరణించిన పావురం
- గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం ఖరారు
- పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత
- హమాస్ 30 వేల మంది కొత్త యోధులను నియమించుకుంటుండటంతో ఇజ్రాయెల్ , అమెరికాకు భారీ హెచ్చరిక: ఇది ప్రమాదకరమైనది ఎందుకంటే….
- ఎన్నికల సంఘం రాజీ పడింది : రాహుల్ గాంధీ
- కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎం ఛార్జీలను పెంపు
- జార్ఖండ్ బొకారో జిల్లాలో భారీ ఎన్కౌంటర్
- విశాఖ శారదా పీఠం మఠానికి తితిదే అధికారులు నోటీసులు జారీ
- మరిన్ని వార్తలు