జీవోనెం 42ను అన్ని శాఖల్లో అమలు చేయాలి:తెలంగాణ వికలాంగుల ఉద్యోగుల సంక్షేమసంఘం
ఖమ్మం: పదోన్నతుల్లో వికలాంగుల కోసం జారీ చేసిన జీవోనెం 42ను అన్ని శాఖల్లో అమలు చేయాలనితెలంగాణ వికలాంగుల ఉద్యోగుల సంక్షేమసంఘం డిమాండ్ చేసింది.
ఖమ్మం: పదోన్నతుల్లో వికలాంగుల కోసం జారీ చేసిన జీవోనెం 42ను అన్ని శాఖల్లో అమలు చేయాలనితెలంగాణ వికలాంగుల ఉద్యోగుల సంక్షేమసంఘం డిమాండ్ చేసింది.
ఖమ్మం: 2012-13 విద్యాసంవత్సరానికి గాను ఉపకార వేతనాల నవనీకరణ గడువును సెపెంబర్ 15వరకు పోడగించినట్లు కలెక్టర్ తెలిపారు.
ఖమ్మం: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోదావరి కరకట్టపై ఎమ్మెల్యే సత్యవతి మొక్కలు నాటారు. మొక్కల పెంపకాన్ని అందరూ చేపట్టి పర్యవర పరిరక్షణకు పాటుపడాలని ఆమె కోరారు.