ఖమ్మం

ఉపకారవేతనాలు రీన్యూవల్‌ సెప్టెంబర్‌ 15 వరకు పోడగింపు

ఖమ్మం: 2012-13 విద్యాసంవత్సరానికి గాను ఉపకార వేతనాల నవనీకరణ గడువును సెపెంబర్‌ 15వరకు పోడగించినట్లు కలెక్టర్‌ తెలిపారు.

నకిలి ఎరువుల లారీని పట్టుకున్న గ్రామస్తులు-పోలీసులకు అప్పగింత

ఖమ్మం: ఎరుపాలెం మండలంలోని గట్ల గౌరవరం గ్రామంలో సేంద్రియ ఎరువులు అమ్ముతున్న వ్యాపారులను స్థానిక రైతులు పట్టుకుని లారీని, ఎరువులను పోలీసులకు అప్పగించారు. వ్యవసాయాధికారి శ్రీదేవి పరిశీలించి …

రోడ్డు ప్రమాదంలో సుప్రీంకోర్టు అడిషనల్‌ రిజష్ట్రార్‌ నర్సింహరాజు కుమారుడు మృతి

ఖమ్మం: జిల్లాలోని వైరా పట్టణంలో జరిగిన రోడ్డుప్రమాదంలో సుప్రీంకోర్టు అడిషనల్‌ రిజిష్ట్రార్‌ నర్సంహరాజు కుమారుడు రాంచందర్‌ రాజు మృతి చెందారు. మృతుడు 7 నెలలక్రితం వైరాలోని నాగార్జున …

ఇండియన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం

ఖమ్మం: ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గోదావరి కరకట్టపై ఎమ్మెల్యే సత్యవతి మొక్కలు నాటారు. మొక్కల పెంపకాన్ని అందరూ చేపట్టి పర్యవర పరిరక్షణకు పాటుపడాలని ఆమె కోరారు.

ప్రత్యేక తెలంగాణ సాధించడం కొరకే ప్రజాపోరు యాత్ర-నారాయణ

ఖమ్మం:సీపీఐ చేపట్టిన తెలంగాణ ప్రజాపోరు యాత్ర రెండో రోజు ఉదయం ఖమ్మం జిల్లా ముదిగొండ నుంచి ప్రారంభమైంది. ఈ యాత్రకు సీపీఐ కార్యకర్తలు, తెలంగాణ వాదులు ఘన …

సంపదతో కూడిన తెలంగాణ రాష్ట్రమే మా ద్యేయమని:సీపీఐ కార్యదర్శి నారయణ

ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని పాల్వంచలో ప్రారంభమైన సీపీఐ పోరుబాటలో సంపదతో కూడిన తెలంగాణ రాష్ట్రమే మా ద్యేయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు.  తెలంగాణ వాదులందరిని …

ప్రపంచంలో ఎక్కడలేని విధంగా శాంతియుతంగా తెలంగాణ ఉద్యమం చేస్తున్నాం:కొదండరాం

ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని పాల్వంచలో ప్రారంభమైన సీపీఐ పోరుబాటలో జేఏసీ చైర్మన్‌ కొదండరాం పాల్గొన్నారు. ఆయన మాట్లాడు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా శాంతియుతంగా తెలంగాణ ఉద్యమం …

పాల్వంచలో తెలంగాణ పోరుయాత్ర ప్రారంభం

ఖమ్మం: ఖమ్మం జిల్లా పాల్వంచలో సీపీఐ తెలంగాణ పోరుయాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సీపీఐ నేత నారాయణ హాజరయ్యారు. ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, గండా మల్లేష్‌, చంద్రావతి, …

విద్యుత్‌ కోతలపై గ్రానైట్‌ వ్యాపారుల ఆందోళన

ఖమ్మం: విద్యుత్‌ కోతలను నిరసిస్తూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గ్రానైట్‌ వ్యాపారులు, కార్మికులు ఆందోళనకు దిగారు. మద్దులపల్లి, ఆరెంపల్లి, పల్లెగూడెం, ఖానాపురం, ముదిగొండ సబ్‌స్టేషన్‌ వద్ద కార్మికులు …

పెరిగిన గోదావరి ఉద్ధృతి: నిలిచిన రాకపోకలు

ఖమ్మం: గోదావరి నది ఉద్థృతి పెరిగింది. నిన్న సాయంత్రం భద్రాచలంలో 43 అడుగులు ఉన్న వరద నీరు ఈ రోజు 46.4 అడుగులకు చేరుకుంది. భద్రాచలం మండలం …

తాజావార్తలు