ఖమ్మం
జీవోనెం 42ను అన్ని శాఖల్లో అమలు చేయాలి:తెలంగాణ వికలాంగుల ఉద్యోగుల సంక్షేమసంఘం
ఖమ్మం: పదోన్నతుల్లో వికలాంగుల కోసం జారీ చేసిన జీవోనెం 42ను అన్ని శాఖల్లో అమలు చేయాలనితెలంగాణ వికలాంగుల ఉద్యోగుల సంక్షేమసంఘం డిమాండ్ చేసింది.
ఉపకారవేతనాలు రీన్యూవల్ సెప్టెంబర్ 15 వరకు పోడగింపు
ఖమ్మం: 2012-13 విద్యాసంవత్సరానికి గాను ఉపకార వేతనాల నవనీకరణ గడువును సెపెంబర్ 15వరకు పోడగించినట్లు కలెక్టర్ తెలిపారు.
ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం
ఖమ్మం: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోదావరి కరకట్టపై ఎమ్మెల్యే సత్యవతి మొక్కలు నాటారు. మొక్కల పెంపకాన్ని అందరూ చేపట్టి పర్యవర పరిరక్షణకు పాటుపడాలని ఆమె కోరారు.
తాజావార్తలు
- పరీక్ష రాస్తుండగా గుండెపోటు
- ప్రకాశ్ నగర్ బ్రిడ్జి దగ్గర బాలిక మృతదేహం
- వైన్స్లో వాటా ఇస్తావా….. దందా బంద్ చేయల్నా
- బతుకులు బుగ్గిపాలు
- ఒడిషాలో ఎన్కౌంటర్
- రేవంత్ నోరు తెరిస్తే రోతే
- గుమ్మా అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్
- అమెరికాలో అక్రమ వలసదారుల అరెస్టు
- కాలుష్యంతో బాధపడుతున్నా కనికరం లేదా?
- బాహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతం
- మరిన్ని వార్తలు






