ఖమ్మం

విద్యుత్‌ కోతలపై గ్రానైట్‌ వ్యాపారుల ఆందోళన

ఖమ్మం: విద్యుత్‌ కోతలను నిరసిస్తూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గ్రానైట్‌ వ్యాపారులు, కార్మికులు ఆందోళనకు దిగారు. మద్దులపల్లి, ఆరెంపల్లి, పల్లెగూడెం, ఖానాపురం, ముదిగొండ సబ్‌స్టేషన్‌ వద్ద కార్మికులు …

పెరిగిన గోదావరి ఉద్ధృతి: నిలిచిన రాకపోకలు

ఖమ్మం: గోదావరి నది ఉద్థృతి పెరిగింది. నిన్న సాయంత్రం భద్రాచలంలో 43 అడుగులు ఉన్న వరద నీరు ఈ రోజు 46.4 అడుగులకు చేరుకుంది. భద్రాచలం మండలం …

ఉప్పొంగుతున్న గోదావరి నీటిమట్టం

భద్రచలం : గోదావరి నీటిమట్టం 44.2 అడుగులకు చేరింది. భధ్రచలం లోని అశోక్‌ నగర్‌, కొత్త కొలనీలోకి వరద నీరు చేరింది. 35 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు …

భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

ఖమ్మం: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరిలో నీటి మట్టం 43 అడుగులకు చేరింది.

మధిరలో రాస్తారోకో

మధిర: విద్యుత్‌కోతను నిరసిస్తూ శుక్రవారం మధిరలో పెద్దఎత్తున రాస్తారోకో నిర్వహించారు. పగలు, రాత్రి తేడా లేకుండా గంటల తరబడి కోత విధించటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని …

విద్యుత్‌ కోత సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలి:కొదండరాం

ఖమ్మం:  విద్యుత్‌కోత సమస్యను పరిష్కరించాలని తెలంగాణ జేఏసీ కన్వీనర్‌ కోదాండరాం అన్నారు. విద్యుత్‌కోతలకు నిరసనగా ఈరోజు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం వాసులు ఖమ్మం-హైదరాబాద్‌ రహదారిపై …

ఖమ్మం జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం

ఖమ్మం: ఖమ్మం జిల్లా చింతూరు మండలంలో మావోయిస్టుల మంగళవారం ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరిని హత్యచేశారు. మండలంలోని బండిగుంపు, దొంగల జగ్గారం గ్రామాల్లో మావోయిస్టులు ఈ …

50 గ్రామాలకు నిలిచిన రాకపోకలు

ఆశ్వరావుపేట: ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం. పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వూట్టపల్లి సమీపంలో భద్రాచలం రహదారిపై ఐదుడుగల ఎత్తులో వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో …

పాల్వంచ కేటాపీఎస్‌-7లో విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం

ఖమ్మం: జిల్లాలో పాల్వంచ కేటీపీఎస్‌ -7 యూనిట్‌లో సాంకేతికలోపంతో విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో 120 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది.

డ్రగ్‌స్టోర్‌లోని మందులనే కొనాలి : సీఎం

ఖమ్మం, ఆగస్టు 10 (జనంసాక్షి): వైద్యులు రాసే మందులు డ్రగ్‌ స్టోరు ద్వారానే సరఫరా కావాలని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మబాటలో భాగంగా మూడో రోజైన శుక్రవారంనాడు …