ఖమ్మం
భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
ఖమ్మం: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరిలో నీటి మట్టం 43 అడుగులకు చేరింది.
పాల్వంచ కేటాపీఎస్-7లో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం
ఖమ్మం: జిల్లాలో పాల్వంచ కేటీపీఎస్ -7 యూనిట్లో సాంకేతికలోపంతో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.
తాజావార్తలు
- పసిడి పరుగులకు బ్రేక్.. భారీగా తగ్గిన ధరలు
- సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య!
- 70 మంది ప్రయాణికులతో వెళ్తూ మంటల్లో చిక్కుకున్న మరో బస్సు
- బస్సు ప్రమాద ఘటనపై డీజీపీతో సీఎం రేవంత్ కాన్ఫరెన్స్
- భారత్తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా ఆసక్తి
- పసిడి ధరలు పతనం
- హెచ్1బీ వీసాలకు స్వల్ప ఊరట
- విజయ్ కుమార్ రెడ్డి గెలుపు చారిత్రక అవసరం!
- ప్రజాపాలనలో చీకట్లు తొలగిపోయాయి
- రష్యా ఆయిల్ కొనుగోళ్లను భారత్ ఆపేయబోతోంది
- మరిన్ని వార్తలు






