నల్లగొండ

సంపూర్ణ స్వచ్ఛతా కోసం ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవ.

సంపూర్ణ ఆరోగ్యం కోసం స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దుటకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీపీ రాథోడ్ సజన్ అన్నారు. మండల కేంద్రంలో శనివారం  గ్రామపంచాయతీలో ప్రపంచ మరుగుదొడ్డి …

ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం

గత శనివారం రాత్రి మునగాల మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన పడిపూజ కార్యక్రమానికి హాజరై రాత్రివేళలో తిరుగు ప్రయాణంలో ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ను లారీ …

ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి

బారీ అశోక్ కుమార్ సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర …

చింతకుంట్ల గ్రామంలో మరుగుదొడ్డి దినోత్సవ కార్యక్రమం ఉపసర్పంచ్ యేకుల సురేష్

కొండమల్లేపల్లి నవంబర్ 19 జనం సాక్షి న్యూస్ : మండల కేంద్రంలో శనివారం నాడు చింతకుంట్ల గ్రామపంచాయతీలో ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి …

భారత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీజీ జయంతి నివాళులర్పించిన కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి

కొండమల్లేపల్లి నవంబర్ 19 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ జనరంజక పాలన అందించి …

దివ్యంగుల సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ కలెక్టర్

దివ్యాంగుల సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టరు పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం నాడు జిల్లా కలెక్టరేటు మీటింగ్ హాలులో జిల్లా …

స్వచ్ఛ కార్యక్రమాలలో అందరూ భాగస్వామ్యులు కావాలి

స్వచ్ఛ కార్యక్రమాలలో అందరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టరు పమేలా సత్పతి కోరారు. శనివారం నాడు యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో వరల్డ్ టాయ్లెట్ డే సందర్భంగా …

కొండమల్లేపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం

 కొండమల్లేపల్లి నవంబర్ 19 జనం సాక్షి న్యూస్ : మండల కేంద్రంలో శనివారం నాడు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం ఘనంగా జరిపారు ప్రపంచ మరుగుదొడ్డి …

సీఎం సహాయ నిధి చెక్కు అందజేత

దోమ నవంబర్ 19(జనం సాక్షి) దోమ  మండల కేంద్రనీకి చెందిన  బోజిరెడ్డికి ఒక లక్ష రూపాయలు సీఎం  సహాయనిధి నుండి మంజూరు చేయించి భాదితునీకి  బ్యాంక్ స్టేట్ మెంట్ …

కల్మల్ చెరువులో కారెక్కిన కరడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు

మండలంలోని కల్మల్ చెరువులో  హుజుర్నగర్  శాసన సభ్యులు  శానంపూడి సైదిరెడ్డి  సమక్షంలో  వైస్ ఎంపీపీ వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు హుజుర్నగర్ క్యాంపు …