నల్లగొండ

సర్వే నెంబర్ 205,206 ల లో నాలుగు ఎకరాల 20 గుంటల భూమి కబ్జా

యాచారం మండల పరిధిలోని కొత్త పల్లి గ్రామ రెవెన్యూ పరిధి లోని సర్వే నంబర్  205, 206లో పట్టా భూములు ఉన్నాయని చెప్పారు. తమకు సర్వేనెంబర్ 204కు …

తెలంగాణ ఓపెన్ స్కూల్ అడ్మిషన్లుకు చివరి అవకాశం.

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఓపెన్ టెన్త్,ఇంటర్ నవంబర్ 10 వరకు అడ్మిషన్లు పొందేందుకు ఇదే చివరి అవకాశంగా ఉందని  జిల్లా పరిషత్ ఉన్నత …

మునుగోడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వూరే లక్ష్మణ్

మునుగోడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పాల్వాయి స్రవంతిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఆర్యవైశ్య సంఘ నాయకులు వూరే …

మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం ఖాయం కొండమల్లేపల్లి సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు కుంభం శ్రీనివాస్ గౌడ్

మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం ఖాయమని కొండమల్లేపల్లి సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు కుంభం శ్రీనివాస్ గౌడ్ …

చింతకుంట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు

జాతీయ ఐక్యతా దినోత్సవం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్బంగా ZPHS చింతకుంట్ల పాఠశాలలో విద్యార్థులతో జాతీయ ఐక్యతా ప్రార్థన నిర్వహించడం జరిగందని ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, …

కొండమల్లేపల్లి పట్టణంలో ఏఐటీయూసీ 103వ వ్యవస్థాపక దినోత్సవం

కొండమల్లేపల్లి అక్టోబర్ 31 జనం సాక్షి న్యూస్ : ఏఐటీయూసీ 103వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కొండమల్లేపల్లి మార్కెట్ హమాలి కార్మికుల సంఘం జెండాను హమాలి కార్మిక …

కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు

కొండమల్లేపల్లి అక్టోబర్ 31 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు సోమవారం నాడు మంద సత్యనారాయణ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ …

కొండమల్లేపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ గారి వర్ధంతి కార్యక్రమం

కొండమల్లేపల్లి అక్టోబర్ 31 జనం సాక్షి న్యూస్ : శ్రీమతి స్వర్గీయ ఇందిరా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా కొండమల్లేపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొండమల్లేపల్లి మండల …

బొళ్ళ వెంకటేశ్వర్లు విద్యారంగంలో చేసిన సేవలు చిరస్మరణీయం

– స్ధానిక సర్పంచ్ చింతకాయల ఉపేందర్   మునగాల, అక్టోబర్ 23(జనంసాక్షి): మునగాల మండల కేంద్రానికి చెందిన క్రీ శే బోళ్ళ వెంకటేశ్వర్లు దశదిన కర్మకు హాజరైన …

బాధిత కుటుంబాలను ఆదుకుంటాం.

క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు. దైవదర్శనానికి వెళ్తున్న క్రమంలో ఇలాంటి దుర్ఘటన జరగడం దురదృష్టకరం. జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్. తాండూరు అక్టోబర్ 23(జనంసాక్షి)వికారాబాద్ …