నల్లగొండ

ఎన్నికల వ్యయ పరిశీలకుల నియామకం

నల్గొండబ్యూరో ,జనం సాక్షి.మునుగోడు  అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నిక లో ఎన్నికల కమిషన్ శ్రీ సుబోధ్ సింగ్ ను ఎన్నికల వ్యయ పరిశీలకులు గా నియమించింది. …

ఇంటింటా కాంగ్రెస్ పార్టీ ప్రచారం

మునుగోడు అక్టోబర్ 23(జనంసాక్షి) మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా మండలంలోని కలవలపల్లి గ్రామంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు.మునుగోడు ఆడబిడ్డ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి …

*మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెరాస నాయకులు*

మెట్పల్లి టౌన్ అక్టోబర్ 23 జనంసాక్షి మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆదేశాల మేరకు పుట్టపాక గ్రామంలో ఇంటిఇంటికి, …

కాంగ్రెస్ పార్టీలో చేరిన యువకులు

మునుగోడు అక్టోబర్23(జనం సాక్షి) మండలంలోని కొరటికల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీపై అభిమానంతో యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని యువజన కాంగ్రెస్ మునుగోడు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మందుల …

ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవి- జడ్పీటీసీ అనిల్ జాదవ్.

నేరడిగొండఅక్టోబర్23(జనంసాక్షి):భక్తి శ్రద్ధలతో గుస్సాడి దండారి ఉత్సవాలను సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిర్వహించడం ఆదివాసీలకే చెల్లుతుంది జెడ్పీటిసి అనిల్ జాధవ్ అన్నారు.ఆదివారం మండలంలోని నేరడిగొండ గ్రామంలో అనిల్ జాదవ్ …

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించిన ఎంపీపీ-

కాటారం అక్టోబర్ 23(జనంసాక్షి)మండలంలో నిదామరకుంట.శంకరంపల్లి.దేవరంపల్లి.కొత్త పల్లి.ధన్వాడ.ఇప్పలపల్లి.పరికిపల్లె.గంగారం. మేడిపల్లి.గ్రామాలకు చెందిన ఆరోగ్యబారిన పడిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అం దించిన స్థానిక ఎంపీపీ మరియుఎం.పి.టి.సి. ల.ఫోరం …

కార్మిక హక్కుల కాలరాస్తున్న మోడీ ప్రభుత్వం

మునగాల, అక్టోబర్ 23(జనంసాక్షి): కార్మిక హక్కుల కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలంటే కార్మిక సంఘాలు ఐక్యం కావాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు నెమ్మాది …

కార్పెంటర్ లందరూ ఐక్యంగా ఉండాలి : విరాట్ విశ్వకర్మ రాష్ట్ర ఉపాధ్యక్షులు శీను చారి

పరిగి  రూరల్, అక్టోబర్ 23( జనం సాక్షి ) కార్పెంటర్​ లు అందరూ ఐక్యంగా ఉండాలని విశ్వకర్మ ఉమెన్ అండ్ యూత్ ఫెడరేషన్ తెలంగాణ స్టేట్ ఉపాధ్యక్షుడు …

దీపావళి కానుకగా” డీ ఏ “ప్రకటించాలి:-

మిర్యాలగూడ,జనం సాక్షి              దీపావళి కానుకగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఉద్యోగ ఉపాధ్యాయులకు రావలసిన “డి ఏ “ప్రకటించాలని …

రాష్ట్రస్థాయి బ్యాట్మెంటన్ ఫైనల్ మ్యాచ్ ను ప్రారంభించిన డి.ఎస్.పి, డాక్టర్ రంగా వర్ష

మిర్యాలగూడ, జనం సాక్షి. ప్రముఖ రైస్ మిల్లర్ సామాజికవేత్త, నల్గొండ జిల్లా బ్యాట్మెంటన్ అసోసియేషన్ కోశాధికారి, రాష్ట్రస్థాయి బ్యాట్మెంటన్ పోటీల నిర్వాహకులు రంగా శ్రీధర్ ఆధ్వర్యంలో తొలిసారిగా …