నల్లగొండ

అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఫాదర్ రఫెల్ పేదలకు ఫాదర్ రఫెల్ చేసిన సేవలు అమూల్యమైనవి.

జనంసాక్షి, చెన్నారావుపేట. 13.10.2022 తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా తిమ్మరాయినిపహాడ్ లో మహా అన్నదాన కార్యక్రమం , చెన్నారావుపేట. మండలంలోని తిమ్మరాయినిపహాడ్ గ్రామానికి చెందిన ఏటుకూరి రాయన్న-శాంతమ్మ ల వర్ధంతి …

సీఎంఆర్ ఎఫ్ సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన రేఖ కాంతారావు

సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినియోగం చేసుకోవాలి. నిరుపేదల ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్ పినపాక నియోజకవర్గ ప్రతినిధి అక్టోబర్ 13( జనం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా …

విధుల్లో చేరిన విఆర్ఏలు.

వారి డిమాండ్లకు ప్రభుత్వం హామీ పెద్దవంగర అక్టోబర్13 (జనంసాక్షి)తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తమ డిమాండ్ల సాధన కోసం 80 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న విఆర్ఏలు గురువారం …

మునుగోడు నియోజకవర్గం శివన్న గూడెం లోని ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటి వెళ్లిన కేటీఆర్

అంశాల స్వామి పరిస్థితి తెలుసుకొని గతంలో వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం చేసిన కేటీఆర్ దాంతోపాటు ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కోసం ప్రభుత్వం తరఫున …

నిందితుడిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలి

వికారాబాద్ జిల్లా మానవహక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులు జనగాం వెంకట్ రెడ్డి దోమ అక్టోబరు 13(జనం సాక్షి)  దోమ మండలం అయినాపూర్ గ్రామంలో  గత మూడు రోజుల …

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ వార్షికోత్సవం

రంగురంగులతో ఆలయం ముస్తాబు  15 నుంచి 17 వ తేదీ వరకు ప్రత్యేక పూజలు 17వ తేదీన స్వామి వారి కళ్యాణ మహోత్సవము వేద పండితులు బ్రహ్మ …

పోడు సాగుదారులందరికీ పట్టాలు

– పోడు సర్వే ఘనత సీఎం కేసీఆర్ గారిదే – ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు గారి కృషితోనే సమస్యకు పరిష్కారం పినపాక : పోడుభూములు సాగు …

ప్రజల వద్దకు ఆర్టీసీ బస్సు సౌకర్యం

చౌడాపూర్,అక్టోబర్13(జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు ప్రజలకు ఆర్టీసీ బస్సుల సౌకర్యం కల్పించి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యొక్క ఆదాయాన్ని పెంచే …

అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి- కార్పోరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి*

*రాజేంద్రనగర్. ఆర్.సి ( జనం సాక్షి) : డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని మైలార్దేవుపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి …

పశువుల చర్మవ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

జనం సాక్షి, మిర్యాలగూడ. పశువుల ముద్ద చర్మవ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ జె వెంకటరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ఉట్లపల్లి …