నల్లగొండ

పాఠశాలలను తనిఖీ చేసిన నోడల్ అధికారి

నంగునూరు, సెప్టెంబర్23(జనంసాక్షి): నంగునూరు మండలంలోని ప్రాథమిక పాఠశాలలను శుక్రవారం నోడల్ అధికారి ప్రభాకర్ రావు తనిఖీ చేశారు. ప్రాథమిక స్థాయి విద్యాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్.ఎల్.ఎన్ …

మూడు బీసీ గురుకుల పాఠశాలల మంజూరు పట్ల హర్షం: బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనుంజయ నాయుడు

గరిడేపల్లి, సెప్టెంబర్ 23 (జనం సాక్షి):  ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మూడు బీసీ గురుకుల పాఠశాలతో  పాటు ఒక డిగ్రీ గురుకుల కళాశాలను మంజూరు చేయడం పట్ల …

అసాంఘిక శక్తులకు ఆశ్రయం ఇవ్వొద్దు..

మావోయిస్టు యాక్షన్ టీం సభ్యుల ఫోటోల పోస్టర్లను విడుదల చేస్తున్న పోలీసులు వేమనపల్లి,సెప్టెంబర్ 23 (జనంసాక్షి) అసాంఘిక శక్తులకు ఆశ్రయం ఇవ్వవద్దని మంచిర్యాల ఇన్‌చార్జి డీసీపీ అఖిల్‌ …

మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలంగాణ ఉద్యమకారుల మూడవ ఆవిర్భావ దినోత్సవం సదస్సు పోస్టర్ ఆవిష్కరణ

శంకరా పట్నం జనం సాక్షి సెప్టెంబర్ 23 సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలంగాణ ఉద్యమకారుల మూడవ ఆవిర్భావ దినోత్సవ సదస్సు పోస్టర్ల ఆవిష్కరణను శుక్రవారం …

బతుకమ్మ పండుగను పండుగ వాతావరణం లో ఘనంగా నిర్వహించాలి

-మహిళా ఉద్యోగులందరు పాల్గోనాలి -ప్రతి శాఖల వారిగా ప్రత్యేక బతుకమ్మలతో పాల్గోనాలి. -బతుకమ్మ చీరల పంపిణిని నోడల్ అధికారులు పర్యవేక్షించాలి -అదనపు కలెక్టర్ భాస్కర్ రావు నల్గొండ …

మన ఊరు – మన బడి,మన బస్తీ – మన బడి క్రింద చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయాలి

 జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి నల్గొండ బ్యూరో. జనం సాక్షి , మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పాఠశాలల్లో మౌలిక వసతులు …

మన ఊరు – మన బడి,మన బస్తీ – మన బడి క్రింద చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి నల్గొండ బ్యూరో. జనం సాక్షి , మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పాఠశాలల్లో మౌలిక వసతులు …

రజక విద్యార్థులకు ప్రతిభ అవార్డుల ప్రధానం

మునగాల, సెప్టెంబర్ 22(జనంసాక్షి): 2022 సంవత్సరములో ప్రభుత్వ పాఠశాలలలో చదివి ,పదవ తరగతిలో అధిక మార్కులు (జిపిఏ) సాధించిన రజక పేద విద్యార్థులకు రజక ఉద్యోగ సమాఖ్య …

గజవాడ పాఠశాలలో చోరీ

జనం సాక్షి /రేగోడ్ సెప్టెంబర్21: విద్యాబుద్ధులు నేర్పే పాఠశాలను అభివృద్ధి చేయాల్సింది పోయి గుర్తుతెలియని దుండగులు దొంగతనానికి పాల్పడుతున్నారు. ఈ సంఘటన రేగోడు మండలంలోని గజవాడ ప్రాథమిక …

వాహనాల తనిఖీ చేసిన ఏర్గట్ల ఎస్సై కోరిడే రాజు

 ఏర్గట్ల సెప్టెంబర్ 22( జనంసాక్షి ): నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండల కేంద్రంలో గురువారం రోజున 25 వాహనాలు తనిఖీ చేయగా వాటిలో పది వాహనాలకు సరైన …