Main

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజలా సురేందర్ పిలుపు మేరకు జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ఈ రోజు ముద్దెల్లి సొసైటీ పరిధిలో ముద్దెల్లి సొసైటీ అధ్యక్షులు సజ్జనపల్లి సాయిరాం  ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన DCO వసంత  గాంధారి ఎంపీపీ రాధబలరాం …

*కమ్మర్పల్లి లో పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం*

కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో నిజమాబాద్ జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ కె.ఆర్ నాగరాజు ఆదేశాల మేరకు మంగళవారం రోజున సాయంత్రం సమయంలో ఆర్మూర్ ఏసిపి …

గాంధారి మండలంలోని రామలక్ష్మణ పల్లిలో ఎంపీపీ స్కూల్ లో అక్షరాభ్యాసం

 గాంధారి మండలంలోని రామలక్ష్మణ పల్లి లో ఎంపీపీ స్కూల్లో అక్షరాభ్యాసం  బుధవారం చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా పిల్లలకు పలకలు బలపాలు ఇవ్వడం మరియు పిల్లలతో అక్షరాభ్యాసం …

మచ్చారెడ్డి జనం సాక్షి. దివ్యాంగుల విద్యార్థులకు ఫిజియోథెరపీ చికిత్సలు…

మాచారెడ్డి మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక పాఠశాలలో బుధవారం రోజున డాక్టర్ నవీన్ సాయి ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు ఫిజియోథెరపి చికిత్సలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల …

వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించాలి

వ్యవసాయానికి 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ అందించాలని జుక్కల్ నియోజకవర్గ భారతీయ కిసాన్ సంఘ్ సభ్యులు డిమాండ్ చేశారు. మంగళవారం బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని విద్యుత్ శాఖ …

సదాశివనగర్ మండలం లింగంపలల్లి పాఠశాల మీదుగా ఉన్న యల్‌టీ కరెంటు వైర్లను తొలగించాలని డిమాండ్

 గ్రామానికి పరామర్శకు వెల్లిన యంయల్‌ఏ జాజాల సురేందర్  ద్రుష్టికి తసుకువచ్చిన గ్రామస్తులు గత మూడేళ్లుగా ఈ సమస్య ఉందని ఎన్నిసార్లు అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని అన్నారు …

కలగా మారిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల

బోథ్​  జూన్​ 28 (జనంసాక్షి) : వెనుబడిన విద్యార్థలను ఆసరా ఇచ్చి ముందుకు తీసుకువచ్చే లక్ష్యంతోనే మారుమూల ప్రాంతాలకు సౌకర్యంవంతంగా కొత్త వాటిని మంజూరు చేస్తారు.అలాగే వెనుకబడిన …

ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఎల్లారెడ్డి మోడల్ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ

ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని టి ఎస్ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల విద్యార్థుల ఫలితాలు మంగళవారం వెలువడిన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో పలువురు ఉత్తమ ప్రతిభ కనబరిచారు …

మట్కా బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు

మట్కా వ్యసనానికి బానిసై యువత తవ జీవితాలను పాడుచేసుకోవద్దని బోథ్​ సిఐ నైలు అన్నారు.మంగళవారం మండల కేంద్రంతో పాటు సొనాల బస్టాండు పరిసరాలలో ఆటోస్టాండుల వద్ద యువకులకు …

*అగ్నిపత్ పథకాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష*

బాల్కొండ జూన్ 27 (జనం సాక్షి) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్ని పత్ పథకానికి నిరసిస్తూ సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు …