నిజామాబాద్

సీసీ రోడ్లలో దారి మల్లింపులు

మోత్కూరు అక్టోబర్ 7 జనంసాక్షి : సీసీ రోడ్లలో దారి మల్లింపులు , అవకతవకలు జరుగుతున్నాయని మాజి వార్డు సభ్యుడు కొంపల్లి భాస్కర్ అన్నారు. మోత్కూరు మండలంలోని …

ఘనంగా రుద్ర సహిత చండీయాగం-

కాటారం అక్టోబర్ 07(జనంసాక్షి)డలం లోని ధన్వాడ గ్రామంలో గల శ్రీ దత్తా త్రేయ స్వామి దేవాలయంలో శుక్రవారం దేవి శరన్నవరాత్రుల సందర్భంగా రుద్ర సహిత చండీయాగం నిర్వహించారు.ద …

నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రికి వినతి.

మల్కాజిగిరి.జనంసాక్షి.అక్టోబర్ 7 వర్షాకాలంలో మల్కాజిగిరి నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలు, వీకర్ సెక్షన్లు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిధులు కేటాయించాలని …

ఘనంగా పూర్వ విద్యార్ధుల సమ్మేళనం.

నేరేడుచర్ల( జనంసాక్షి)న్యూస్.గత కాలం జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ నూతన ఉషోదయానికి స్వాగతం పలకడానికి,నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2003-2004 లోపదవ తరగతి …

ఉత్తమ మున్సిపాలిటీగా అవార్డు పొందిన చైర్మన్, కమిషనర్లకు సన్మానం

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్. ఉత్తమ మున్సిపాలిటీగా నేరేడుచర్లను ఎంపిక చేయడంతో ఢిల్లీ వెళ్లి అవార్డు పొందిన మున్సిపల్ చైర్మన్ జయబాబు కమిషనర్ వెంకటేశ్వర్లు లను శుక్రవారం సామాజిక కార్యకర్తలు …

ఆర్థిక సహాయం అందించిన బిజెపి నాయకులు

గంగారం అక్టోబర్ 6 (జనం సాక్షి) కోమట్లగూడెం గ్రామం నందు గోమాసు రాంబాబు దేవలక్ష్మి దంపతుల కూతురు భవాని ఇటీవల మరణించగా వారి కుటుంబానికి  గంగారం మండల …

గ్రామాలలో ముమ్మరంగా చేపట్టిన పారిశుద్ధ్య పనులు

టేకులపల్లి, అక్టోబర్  ( జనం సాక్షి): టేకులపల్లి మండలంలో ఆయా గ్రామ పంచాయతీలలో సర్పంచులు, కార్యదర్శులు శుక్రవారం ముమ్మరంగా డ్రై డే సందర్భంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. …

బహిరంగ సభను జయప్రదం చేయాలని గోడపత్రికలు ఆవిష్కరణ

టేకులపల్లి, అక్టోబర్ ( జనం సాక్షి ): మతోన్మాద బిజెపి ఆర్ఎస్ఎస్,ప్రభుత్వాలు తీసుకువచ్చిన అటవీ సంరక్షణ నియమాలు-2022ను వ్యతిరేకిస్తూ ఈనెల 14వ తేదీన గుండాల మండల కేంద్రంలో …

డాక్టర్ కాళీ ప్రసాద్ కు ఘన సన్మానం

ఖిలా వరంగల్ మండలం, అక్టోబర్ (జనంసాక్షి) ఇండియన్ మెడికల్ అసోసియేషన్ , తెలంగాణా అధ్యక్షుడు గా ఎన్నికైన డా. కాళీ ప్రసాద్ రావు ను గ్రేటర్ మున్నూరు …

గురువమ్మ మృతికి టిఆర్ఎస్ నాయకులు నివాళులు

టేకులపల్లి, అక్టోబర్ 7( జనం సాక్షి): టేకులపల్లి మండల బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జారే మల్లేష్ మాతృమూర్తి జారే గురవమ్మ(60) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందడంతో మండల …