నిజామాబాద్

సీఎం కేసీఆర్,ఎమ్మెల్యే శంకర్ నాయక్ చిత్రపటాలకు క్షీరాభిషేకం…

కేసముద్రం అక్టోబర్ 8 జనం సాక్షి / కేసముద్రం మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం రోజున టిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన …

ప్రభుత్వానికి ప్రాణాలతో చెలగాటమా

గాంధారి జనంసాక్షి అక్టోబర్ 08 గాంధారి మండలంలోని వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మె నేటికీ 76వ రోజు ముగియండంతో వీఆర్ఏలు శనివారం రోడ్డుపై బైఠాయించి నిరసన చేశారు …

*బాల్దూరి హరీష్ కు ఉస్మానియా డాక్టరేట్*

కోదాడ అక్టోబర్ 8(జనం సాక్షి) కోదాడ ప్రాంతానికి చెందిన  బాల్దురి హరీష్ కు ఉస్మానియా యూనివర్సిటీ  జాగ్రఫీ విభాగంలో డాక్టరేట్ ను ప్రకటించింది. కాగా శనివారం కోదాడ …

మద్దిరాల తండాలో వైద్య శిబిరం

81 మందికి వైద్య పరీక్షలు — సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అవగాహన టేకులపల్లి, అక్టోబర్ 7( జనం సాక్షి): టేకులపల్లి మండలంలోని బద్దుతండ ఆరోగ్య …

సూర్య నగర్ లో దసరా సంబరాలు

బోథ్ జనంసాక్షి (అక్టోబర్ 07) బోథ్ మండలంలోని సూర్య నగర్ సాకేర  గ్రామంలో దసరా పండుగను పురస్కరించుకొని మహిళలు, చిన్నపిల్లలు బంజారా వేషధారణలో సేవాలాల్, జగదాంబ ఆలయం …

అంగరంగ వైభవంగా దుర్గాదేవి ఊరేగింపు

ఊరేగింపులో జడ్పీ చైర్మన్ యువకులతో డ్యాన్స్ టేకులపల్లి, అక్టోబర్ 7 (జనం సాక్షి): టేకులపల్లి మండల కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయం లో ఏర్పాటు చేసిన దుర్గాదేవి …

భారత్ జోడో యాత్రలో కొండపాక విజయ్ కుమార్

కొండపాక (జనంసాక్షి) అక్టోబర్ 07 : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు సంఘీభావంగా గజ్వేల్ నియోజకవర్గంలో టీపీసీసీ రాష్ట్ర డెలికేట్ మెంబర్ మాదాడి జస్వయంత్ …

పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

అక్టోబర్ 7 జనం సాక్షి / 2002-2003 పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఇనుగుర్తి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ఇంచార్జ్ కొమ్ము …

బైకును ఢీ కొట్టి పరారైన ఆటో….

చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- మండలంలోని శిలంపల్లి గేటు సమీపాన గుర్తుతెలియని ఆటో బైకును ఢీకొటి పరారయరని స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నర్సాపూర్ వైపు నుండి జోగిపేట …

రాష్ట్రీయ గోకుల్ పథకం కింద సబ్సీడి లోను మంజూరు

మిర్యాలగూడ, జనం సాక్షి. పశు సంపదను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రాష్ట్రీయ గోకుల్ పథకం కింద మిర్యాలగూడ కి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ మువ్వా …