నిజామాబాద్

అంగరంగ వైభవంగా దుర్గాదేవి ఊరేగింపు

ఊరేగింపులో జడ్పీ చైర్మన్ యువకులతో డ్యాన్స్ టేకులపల్లి, అక్టోబర్ 7 (జనం సాక్షి): టేకులపల్లి మండల కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయం లో ఏర్పాటు చేసిన దుర్గాదేవి …

భారత్ జోడో యాత్రలో కొండపాక విజయ్ కుమార్

కొండపాక (జనంసాక్షి) అక్టోబర్ 07 : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు సంఘీభావంగా గజ్వేల్ నియోజకవర్గంలో టీపీసీసీ రాష్ట్ర డెలికేట్ మెంబర్ మాదాడి జస్వయంత్ …

పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

అక్టోబర్ 7 జనం సాక్షి / 2002-2003 పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఇనుగుర్తి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ఇంచార్జ్ కొమ్ము …

బైకును ఢీ కొట్టి పరారైన ఆటో….

చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- మండలంలోని శిలంపల్లి గేటు సమీపాన గుర్తుతెలియని ఆటో బైకును ఢీకొటి పరారయరని స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నర్సాపూర్ వైపు నుండి జోగిపేట …

రాష్ట్రీయ గోకుల్ పథకం కింద సబ్సీడి లోను మంజూరు

మిర్యాలగూడ, జనం సాక్షి. పశు సంపదను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రాష్ట్రీయ గోకుల్ పథకం కింద మిర్యాలగూడ కి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ మువ్వా …

సీసీ రోడ్లలో దారి మల్లింపులు

మోత్కూరు అక్టోబర్ 7 జనంసాక్షి : సీసీ రోడ్లలో దారి మల్లింపులు , అవకతవకలు జరుగుతున్నాయని మాజి వార్డు సభ్యుడు కొంపల్లి భాస్కర్ అన్నారు. మోత్కూరు మండలంలోని …

ఘనంగా రుద్ర సహిత చండీయాగం-

కాటారం అక్టోబర్ 07(జనంసాక్షి)డలం లోని ధన్వాడ గ్రామంలో గల శ్రీ దత్తా త్రేయ స్వామి దేవాలయంలో శుక్రవారం దేవి శరన్నవరాత్రుల సందర్భంగా రుద్ర సహిత చండీయాగం నిర్వహించారు.ద …

నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రికి వినతి.

మల్కాజిగిరి.జనంసాక్షి.అక్టోబర్ 7 వర్షాకాలంలో మల్కాజిగిరి నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలు, వీకర్ సెక్షన్లు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిధులు కేటాయించాలని …

ఘనంగా పూర్వ విద్యార్ధుల సమ్మేళనం.

నేరేడుచర్ల( జనంసాక్షి)న్యూస్.గత కాలం జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ నూతన ఉషోదయానికి స్వాగతం పలకడానికి,నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2003-2004 లోపదవ తరగతి …

ఉత్తమ మున్సిపాలిటీగా అవార్డు పొందిన చైర్మన్, కమిషనర్లకు సన్మానం

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్. ఉత్తమ మున్సిపాలిటీగా నేరేడుచర్లను ఎంపిక చేయడంతో ఢిల్లీ వెళ్లి అవార్డు పొందిన మున్సిపల్ చైర్మన్ జయబాబు కమిషనర్ వెంకటేశ్వర్లు లను శుక్రవారం సామాజిక కార్యకర్తలు …