Main

కొత్తకోట ప్రభుత్వ హైస్కూల్లో మన బస్తి మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆలన్న…,.

 జనం సాక్షి ,కొత్తకోట,జూన్ 21,                  కొత్తకోట మున్సిపల్ కేంద్రంలో మండల ప్రజాపరిషత్ పాఠశాల లో 17.78 …

*థాయ్ లాండ్ లో యోగ దినోత్సవ వేడుకలు జరుపుకున్న కొత్తకోట ఆరోగ్య వాకింగ్ సభ్యులు,.

కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన ఆరోగ్య క్లబ్ సభ్యులు వారం రోజుల కోసం థాయిలాండ్ పర్యటనకు వెళ్లగా ముగింపు రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా  …

*యోగ ద్వారా నే మానసిక ప్రశాంతాత *- *సివిల్ జడ్జి కవిత *

అలంపూర్ జూనియర్ సివిల్ కోర్టు నందు అంతర్జాతీయ యోగా దినోత్సవం ను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్జి కమలా పురం కవిత పాల్గొన్నారు. ఈ …

యోగాతోనే మానసిక పరిపక్వత.

యురోపియన్‌ దేశాలు,పాశ్చాత్య దేశాలు యోగా ను అభ్యసిస్తున్నాయి. అదనపు కలెక్టర్ మోతిలాల్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జూన్21(జనం సాక్షి): యోగాతో మానసిక పరిపక్వత రావటమే కాకుండా శారీరక …

కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొస్తున్న అగ్ని పథ్ స్కీమ్ ను పునర్ సమీక్షించాలి

  తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు దారమోని గణేష్ నాగర్ కర్నూల్ బ్యూరో జూన్ 18 (జనంసాక్షి)  ఈరోజు దేశంలో ఎంతో మంది యువతకు …

సికింద్రాబాద్ లో జరిగిన సంఘటనకు నిరసన వ్యక్తం చేసిన బిఎస్పి నాయకులు

అయిజ,జూన్ 18 (జనం సాక్షి): జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ పరిధిలో అంబేద్కర్ విగ్రహం నందు డీఎస్పీ నాయకులు సికింద్రాబాద్ లో జరిగిన సంఘటనకు నిరసన …

కరెంటు కోతపై రైతుల రాస్తారోకో

మద్దతు తెలిపిన బీజేపీ జిల్లా అద్యక్షుడు రామచంద్రారెడ్డి అయిజ,జూన్ 18 (జనం సాక్షి): జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండల పరిధిలోని పలు గ్రామాల రైతులు పంట …

కొల్లాపూర్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాం

రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. పలు అభివృద్ధి సంక్షేమ పథకాలకు శంకుస్థాపన చేసిన మంత్రి. పరిశ్రమలు కేటాయింపుకు స్థల పరిశీలన చేయాలని అధికారులకు ఆదేశాలు. …

సికింద్రాబాద్ లో జరిగిన మారణహోమానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి

పిడిఎస్యు జిల్లా నాయకులు భానోత్ దేవేందర్* బయ్యారం, జూన్ 18(జనంసాక్షి): రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన మారణ హోమానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, …

మల్దకల్ మండలంలో ముగిసిన పల్లె ప్రగతి

మల్దకల్ జూన్18(జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం లో లో ఈ నెల 3వ తేదీ నుంచి పల్లె ప్రగతి కార్యక్రమం శనివారం ముగిసింది.గ్రామ పంచాయతీలలో …