మహబూబ్ నగర్
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లా తాడూరు మండలం ఐతోలులో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతో ఉరి వేసుకుని విజయ్ణ్ొడ్ అనే రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు.
మహబూబ్నగర్ లో కలుషిత నీరు తాగి 40 మందికి అస్వస్థత
మహబూబ్నగర్, మహబూబ్నగర్ జిల్లా మల్డకల్ మండలం నాగూర్దొడ్డి గ్రామంలో కలుషిత నీరు తాగి 40 మంది అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించారు.
తాజావార్తలు
- ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం పతాక స్థాయికి..
- ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత
- విశాఖ సాగర తీరంలో అపూర్వ ఘట్టం.. ‘యోగాంధ్ర’ గిన్నిస్ రికార్డు కైవసం
- మానసిక ప్రశాంతతకు యోగా కీలకం: నారా బ్రాహ్మణి
- భారత్ దెబ్బకు విలవిల… ఒప్పుకున్న పాకిస్థాన్ ఉప ప్రధాని
- డేంజర్లో మీ పాస్వర్డ్లు.. 16 బిలియన్ల అకౌంట్ల సమాచారం హ్యాకర్ల చేతికి!
- ఇంగ్లీష్ మాట్లాడేవారు సిగ్గుపడే రోజు ఎంతో దూరం లేదు: అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
- .భారత్, పాక్ కాల్పుల విరమణలో నా జోక్యం లేదు
- జగన్ పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన షర్మిల
- ఎయిర్ ఇండియా కీలక ప్రకటన..అంతర్జాతీయ సర్వీసుల్లో కోత
- మరిన్ని వార్తలు