మహబూబ్ నగర్

గిట్టుబాటు ధరల కోసం రైతుల ఆందోళన

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌15 :  కరవులో అష్టకష్టాలు పడి పండించిన వరికి జిల్లాలోని వివిద మార్కెట్‌లలో సరైన ధరలు దక్కడం లేదు. దీంతో పండిన ధాన్యానికి గిట్టుబాటు ధరలు లేక …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి

మహబూబ్‌నగర్ : వంగూర్ మండలం కోనేటిపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. టిప్పర్ లారీ – ఆటో ఢీకొనడంతో …

అమ్మకానికో చిన్నారి…

మహబూబ్ నగర్ : భేటీ బచావో బేటీ పడావో అంటూ నినాదాలొచ్చినా… ఆడపిల్లల సంక్షేమానికి ఎన్ని పథకాలు అమలవుతున్నా ఇంకా అంగట్లో ఆడపిల్లలు దర్శనమిస్తూనే ఉన్నారు. మహబూబ్ నగర్ …

నేడు జిల్లాలో బిజెపి ఆవిర్భావ వేడుకలు

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): ఈ నెల 6న బుధవారం జిల్లావ్యాప్తంగా బిజెపి ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండురెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని గ్రామాల్లో పార్టీ జెండాలను …

ఆర్‌ఎం చర్యలకు నిరసనగా నేడు దీక్ష

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): ఆర్టీసీ ఆర్‌ఎం వినోద్‌కుమార్‌ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని టీఎంయూ నేతలు ఆరోపించారు. ఆర్‌ఎం వినోద్‌కుమార్‌కు వ్యతిరేకంగా బుధవారం బస్టాండ్‌లోని ఆర్‌ఎం ఛాంబర్‌ ఎదుట రాష్ట్ర …

తల్లిని చంపిన తనయుడు

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): క్షణికావేశంలో ఓ వ్యక్తి తల్లిని కొట్టి చంపిన ఉదంతం శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లా గోపాల్‌పేటలో చోటుచేసుకుంది. వనపర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాల్‌పేటకు చెందిన …

మండుతున్న ఎండలు…వడదెబ్బతో వ్యక్తి మృతి

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): పాలమూరు జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 8 దాటితేనే బయటకురావడానికి జంకుతున్నారు. అత్యవసర పనులుంటే తప్ప బయటకు వెళ్లడం లేదు. ప్రజలు కూడా బయటకు రావద్దని …

ద్విచక్రవాహనాన్ని ఢీ కొన్న పాలవ్యాన్‌: ముగ్గురు మృతి

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి):  మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరనిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. కుటుంబంలోని ముగ్గురు దుర్మరాణం చెందారు. మహబూబ్‌నగర్‌ మండలం అప్పనపల్లి వద్ద శనివారం …

పిచ్చికుక్క స్వైర విహారం

మహబూబ్‌నగర్‌,మార్చి30(జ‌నంసాక్షి):  మహబూబ్‌నగర్‌ జిల్లా నాగర్‌కర్నూలు పట్టణంలోని పలు ప్రాంతాల్లో పిచ్చి కుక్కలు బుధవారం ఉదయం రెచ్చిపోయాయి. సంజయ్‌నగర్‌, పోస్టాఫీస్‌ ఏరియా, రాఘవేంద్రనగర్‌, శ్రీ నగర్‌ ప్రాంతాల్లో కనిపించిన …

కుటుంబకలహాలతో తండ్రితో సహా ఇద్దరు పిల్లలు మృతి

మహబూబ్‌నగర్‌: జిల్లాలోని మానవపాడు మండలం పల్లెపాడులో దారుణం జరిగింది. కుటుంబకలహాలతో తండ్రితో సహా ఇద్దరు పిల్లలు మృతిచెందారు.తండ్రి ఇసాక్ తన ఇద్దరు పిల్లలు సిద్ధార్థ(4), 10 నెలల …

తాజావార్తలు