మెదక్

వెంకటాపూర్ లో ప్రజాగోష -బిజెపి భరోసా బైక్ ర్యాలీ,

సదాశివపేట నుండి వెంకటాపురం వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా దేశ్ పాండే, సంగన్న పటేల్, మాణిక్ రావు, శివరాజ్ పటేల్, బైక్ ర్యాలీ చాలా …

అసెంబ్లీ ముట్టడిని జయప్రదం చేయండి.

రెడ్డి సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ ధన్యా కుల భాస్కర్ రెడ్డి. దౌల్తాబాద్ సెప్టెంబర్ 11, జనం సాక్షి. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకై రెడ్డి సంఘాల …

కొత్త పెన్షన్ గుర్తింపు కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

జనం సాక్షి: నర్సంపేట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల మంజూరు చేసిన 10 లక్షల నూతన పెన్షన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలో కొత్తగా …

వర్షంలో చెరుకుంటలను సందర్శించిన జడ్పిటిసి

ముస్తాబాద్ సెస్టంబర్ 11 జనం సాక్షి ముస్తాబాద్ మండలంలోని మూడు రోజుల భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి చెరువులు కుంటలు వాగులు వద్దకు ఎవ్వరు …

వినాయక పుజలొ పాల్గొన్న జడ్పీటీసీ.

కొప్పుల నాగిరెడ్డి దోమ సెప్టెంబర్ 11(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని రాకొండ గ్రామంలో వినాయక పూజలో పాల్గొన్న దోమ మండల జడ్పీటీసీ నాగిరెడ్డి.    తదనంతరం …

ఎంఎల్ఏ రాజయ్యను సన్మానించిన మల్కాపూర్ నాయకులు

స్టేషన్ ఘనపూర్, (చిల్పూర్), సెప్టెంబర్ 11,(జనం సాక్షి) : హన్మకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు చిల్పూర్ మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, …

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన. బిజెపి రాష్ట్ర నాయకుడు . ముక్కెర

బచ్చన్నపేట సెప్టెంబర్ 11 (జనం సాక్షి) జనగామ జిల్లా. బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన జీడి వెంకటేష్ కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు బావిలో పడి …

పద్మశాలి రెండవ పంథా నూతన కార్యవర్గం ఎన్నిక

ముప్కాల్ : పద్మశాలి నూతన కార్యవర్గాన్ని ఆదివారం సంఘ సభ్యులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడు గా పెండెం జ్ఞానేశ్వర్, ఉపాధ్యక్షుడు గా జక్కం రాజేందర్,సెక్రటరీ గా …

“ఎస్ బీ ఐ ద్వారా విద్యార్థులకు స్కాలర్ షిప్”

యాలాల్ సెప్టెంబర్ 11 (జనం సాక్షి): తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎస్ బీ ఐ ద్వారా స్కాలర్షిప్ అందిస్తుంది. అర్హత కలిగిన …

పొనుగోడు వాసి కి జేఎన్టీయూ హైదరాబాద్ డాక్టరేట్

గరిడేపల్లి, సెప్టెంబర్ 11 (జనం సాక్షి): పొనుగోడు గ్రామంలోని కట్ట చిన్నప్ప సువర్ణల పెద్ద కుమారుడు కట్ట సునంద్ కు డాక్టరేట్ లభించిందని తెలిపారు. డాక్టర్ కృష్ణమోహన్ …