మెదక్

ఆమనగల్లు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మత్స్యకార జాయింట్ యాక్షన్ కమీటి సభ్యులు,

వేములపల్లి మండలం ఆమనగల్లు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మత్స్యకార జాయింట్ యాక్షన్ కమీటి సభ్యులు, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర …

జాతీయస్థాయి కరాటే పోటీలో..

ఊరుకొండ మండల విద్యార్థుల ప్రతిభ.. ఊరుకొండ, సెప్టెంబర్ 11 (జనం సాక్షి): జాతీయస్థాయి కరాటే పోటీలో ఊరుకొండ మండలానికి చెందిన విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో …

విద్యార్థులకు గిఫ్టులు పంపిణీ చేసిన గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శివకుమార్

 రాయికోడ్ జనం సాక్షి సెప్టెంబర్11 రాయికోడ్ మండల పరిధిలోని అల్లపూర్ గ్రామ శివారులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో స్వచ్ఛ గురుకుల కార్యక్రమంలో  వారు …

టిఆర్ఎస్ విజయానికి యువత పాటుపడాలి

రాబోయే రోజుల్లో యువతకు పార్టీలో మరింత అవకాశాలు … ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్11,( జనం సాక్షి) : వచ్చే ఎన్నికల్లో తెలంగాణ …

*పెట్రోల్, డిజిల్ ధరలను GST పరిధిలో చేర్చాలి*

*నిత్యావసరాల ధరలు తగ్గించాలి*. రామన్నపేట సెప్టెంబర్ 11 (జనంసాక్షి) పెట్రోల్ డీజిల్ ధరను జిఎస్టి పరిధిలో చేర్చి, నిత్యవసర ధరలు తగ్గించాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్ …

డిమాండ్లు నెరవేర్చేవరకు ఉద్యమాన్ని విరమించేది లేదు..

– 49వ రోజు నిరవదిక సమ్మెలో వీఆర్ఏ లు. – మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య. ఊరుకొండ, సెప్టెంబర్ 11 (జనం సాక్షి): వీఆర్ఏల న్యాయబద్ధమైన …

అజీముద్దిన్ కు ఎల్ ఓసి ని రూ. 2,50,000 లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్

రాయికోడ్ జనం సాక్షి సెప్టెంబర్11  రాయికోడ్ మండలంలోని  సంగాపుర్ గ్రామానికి చెందిన అజీముద్దిన్ కు చికిత్స నిమిత్తం ఎల్ ఓసి  రూ. 2,50,000 లను ఎమ్మెల్యే  చంటి …

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా సహాయ కార్యదర్శి రాయికోటి నర్సిములు కు ఘన సన్మానం

ఝరాసంగం సెప్టెంబర్ 11 (జనం సాక్షి): తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా సహాయ కార్యదర్శి గా ఎన్నికైన రాయికోటి నర్సిములుకు టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచయ్య …

జనం సాక్షి కథనానికి స్పందన కార్యదర్శిపై విచారణ చేపట్టిన అధికారులు

డోర్నకల్ సెప్టెంబర్ 11 జనం సాక్షి గ్రామ అభివృద్ధికి పాటుపడాల్సిన కార్యదర్శి ప్రజల అవసరాలను ఆసరా చేసుకుని ఆధార్ కార్డు నుంచి ఆసరా పెన్షన్ వరకు డబ్బులు …

రేషన్ బియ్యం పట్టివేత.

దోమ సెప్టెంబర్ 11(జనం సాక్షి)  అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు దోమ ఎస్ఐ విశ్వజన్ తెలిపారు.ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం …