మెదక్

*దళితులను మోసం చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం.

చిట్యాల 11( జనంసాక్షి) దళిత బంధుతో దళితులను టిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తూ దళితులను ఒక బానిసల్లాగా చూస్తుందని ఎస్సి మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బట్టు …

ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి

నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి శివ్వంపేట సెప్టెంబర్ 11 జనంసాక్షి : భగవంతుడి దయతో సమృద్ధిగా వర్షాలు కురిసి ఈ ప్రాంతం పాడి పంటలతో శోభితం కావాలని …

భక్తిశ్రద్ధలతో నిమజ్జన వేడుకలు

మార్మోగిన గణనాధుని నామస్మరణం – కన్నుల పండువగా తిరుమల కుంట లో యూత్ ఆధ్వర్యంలో గణనాధుని శోభాయాత్ర… అశ్వరావుపేట, సెప్టెంబర్ 11( జనం సాక్షి ) తొమ్మిది …

కన్నతండ్రి పై దాడికి పాల్పడిన తనయుడితో పాటు కోడలు రిమాండ్

– ఎస్సై విశ్వజన్ దోమ సెప్టెంబరు 11(జనం సాక్షి) రైతుబంధు పెన్షన్ డబ్బుల కోసం కన్నతండ్రి పై కొడుకు, కోడలు దాడికి పాల్పడిందనే నేపథ్యంలో బాధితుడు రామయ్య …

యువత స్వయం ఉపాధిని ఎంచుకోవాలి.

మల్కాజిగిరి.జనంసాక్షి.సెప్టెంబర్ 11 యువత స్వయం ఉపాధి ఎంచుకొని నలుగురికి ఉపాధి అవకాశాలు కల్పించాలని మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ అన్నారు.ఆదివారం కృప కాంప్లెక్స్ దగ్గర కాఫీ …

గణపతి నవరాత్రి అన్నదానం

డోర్నకల్  సెప్టెంబర్ 10 జనం సాక్షి గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆరో వార్డు కౌన్సిలర్ తేజావత్ సంధ్యారాణి రమేష్ న్యాయవాది నేతృత్వంలో శనివారం మహా అన్నదాన …

అను‘మతి’ లేని వైద్యం

 ఆర్ఎంపి నిర్వాకం డోర్నకల్ సెప్టెంబర్ 10 జనం సాక్షి వారు కేవలం ఫస్ట్‌ ఎయిడ్‌… అంటే ప్రాథమిక చికిత్స మాత్రమే చేయడానికి అర్హులు. కాని వారు ఎంఎస్‌  …

రామస్వామి స్ఫూర్తితో సమాజ సేవకు అంకితం కావాలి: సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్న చంద్రశేఖర్

గరిడేపల్లి, సెప్టెంబర్ 11 (జనం సాక్షి): దివంగత సిపిఐ నాయకుడు స్వాతంత్ర సమరయోధుడు వేషాల రామస్వామి స్ఫూర్తితో ప్రతి ఒక్క కమ్యూనిస్టు కార్యకర్త సమాజ సేవకు అంకితం …

” చందానగర్ ప్రభుత్వ భూమిలో చరిష్మా చూపిస్తున్న బిల్డర్…

“ఏకంగా రెండు కోట్ల విలువచేసే 200 గజాల స్థలం హామ్ ఫట్…”  ” ప్రజా ప్రతినిధుల అండతో అధికారులకు బిల్డర్ బెదిరింపులు…? ” 2018 నుండి ఇప్పటివరకు …

బ్రాహ్మణపల్లి లో కూలిన ఇల్లు

_గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 11 కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని బ్రాహ్మణపల్లి లో కూలిన ఇల్లు దిక్కు తోచని పరిస్థితిలో ఇంకా శిధిలవస్తులోనే ఉన్న గృహస్తులు ఆదివారం …