మెదక్
తెలంగాణ కోసం చేపట్టిన రిలే దీక్షలు
సిద్దిపేట: తెలంగాణ కోసం చేపట్టిన రిలే దీక్షలు 1000 రోజులకు చేరుకుంటున్న నేపథ్యంలో ఈ వారాన్ని ఉద్యోగ, ఉపాధాయులు, లెక్చరర్లు దీక్షలో పాల్గొన్నారు.
సెంచూరియన్ పరుపుల కంపెనీలో అగ్నిప్రమాదం
మెదక్: జిల్లాలోని జిన్నారం మండలం గడ్డిపోచారంలోని సెంచూరియన్ పరుపుల కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎగిసినడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపకక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.
అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
కొండపాక: కుకునూర్పల్లి గ్రామ పంచాయితీ పరిది మధిర బొప్పాయిపల్లిలో చోటు చేసుకుంది. రెడ్డమైన కనుకయ్య(26) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.
తాజావార్తలు
- మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా
- సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
- కారుకు, బుల్డోజర్కు మధ్య పోటీ నడుస్తోంది
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
- మంత్రుల జల్సాలకు హెలికాప్టర్లు వస్తాయి.. ప్రజలు ఆపదలో ఉంటే రావా?
- బీసీ జేఏసీల మధ్య సఖ్యత అవశ్యం
- శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లాల్సిన 18 విమానాలు రద్దు
- కొనుగోలు చేయక వరిధాన్యం వర్షార్పణం
- పసిడి పరుగులకు బ్రేక్.. భారీగా తగ్గిన ధరలు
- మరిన్ని వార్తలు
 
            
 
              


