తెలంగాణ కోసం చేపట్టిన రిలే దీక్షలు
సిద్దిపేట: తెలంగాణ కోసం చేపట్టిన రిలే దీక్షలు 1000 రోజులకు చేరుకుంటున్న నేపథ్యంలో ఈ వారాన్ని ఉద్యోగ, ఉపాధాయులు, లెక్చరర్లు దీక్షలో పాల్గొన్నారు.
సిద్దిపేట: తెలంగాణ కోసం చేపట్టిన రిలే దీక్షలు 1000 రోజులకు చేరుకుంటున్న నేపథ్యంలో ఈ వారాన్ని ఉద్యోగ, ఉపాధాయులు, లెక్చరర్లు దీక్షలో పాల్గొన్నారు.
మెదక్: జిల్లాలోని జిన్నారం మండలం గడ్డిపోచారంలోని సెంచూరియన్ పరుపుల కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎగిసినడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపకక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.
కొండపాక: కుకునూర్పల్లి గ్రామ పంచాయితీ పరిది మధిర బొప్పాయిపల్లిలో చోటు చేసుకుంది. రెడ్డమైన కనుకయ్య(26) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.
దౌలతాబాద్:దొమ్మాట గ్రామస్థులు తాగునీటికి ఇబ్బందిపడుతున్నామని మూడు నెలలుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కరించకపోవటంతో ఎంపీడీవోను గ్రామస్థులు నిలదీశారు. ఆయన 3రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని హామి ఇచ్చారు.