మెదక్

నింగికేగిన ఉద్యమ కెరటం

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి రగిల్చిన వంటేరు నారాయణరెడ్డి సార్ కన్నుమూత జగదేవ్ పూర్, అక్టోబర్ 15 (జనంసాక్షి):  తెలంగాణ ఉద్యమకారుడు , రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర …

నూతన ముదిరాజ్ గ్రామ కమిటి

దోమ అక్టోబరు 16(జనం సాక్షి)   దోమ మండల పరిధిలోని  మైలారం గ్రామంలో నూతన ముదిరాజు గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా మాటూరి రామచంద్రయ్య.ప్రధాన …

బస్టాండ్ వైపు మల్లని ఆర్టీసీ బస్సు,ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు

 బషీరాబాద్ అక్టోబర్ 16,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సు కోసం,ప్రయాణికుల కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ప్రభుత్వం కట్టించిన బస్టాండ్ వైపు తాండూర్ …

ప్రభుత్వ పాఠశాలలే విద్యార్థుల ప్రగతికి మెట్లు: కవేలి అశోక్

జహీరాబాద్ అక్టోబర్ 15 (జనం సాక్షి)పాఠశాలలోనే విద్యార్థుల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని అందువల్ల విద్యార్థులకు బాల్యంలోనే సరియైన విద్యను అందించాల్సిన బాధ్యత విద్యార్థుల తల్లిదండ్రులపై ఉందని ఖానాపూర్ గ్రామ …

మునుగోడులో ఇంటింటి ప్రచారంలో బచ్చన్నపేట బిజెపి నాయకులు

బచ్చన్నపేట అక్టోబర్ 15 (జనం సాక్షి) మునుగోడులో ఉప ఎన్నికల్లో భాగంగా బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గెలుపు కోసం బచ్చన్నపేట మండల బిజెపి నాయకులు …

పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడానికి కృషి చేస్తాం; మున్సిపల్ చైర్మన్ వనపర్తి శిరీష లక్ష్మీ నారాయణ

కోదాడ టౌన్ అక్టోబర్ 15 ( జనంసాక్షి ) కోదాడ పట్టణంలోని 18 వ వార్డ్ పరిధిలోని తులసి టౌన్ షిప్ ప్రాంతంలో గత నాలుగు రోజులుగా …

విద్యావాలంటరిని ఏర్పాటు చేసి చీకటి జీవితాల్లో అక్షరకాంతి నింపిన సమాజసేవకుడు-బలరాం జాధవ్.

నేరడిగొండఅక్టోబర్15(జనంసాక్షి):మండలంలోని నారాయణ్ పూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను గ్రామస్తుల కోరిక మేరకు తెలంగాణరాష్ట్ర అద్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ శనివారం రోజున సందర్శించారు.ఈ పాఠశాలలో …

మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

నిర్మల్ బ్యూరో, అక్టోబర్15,జనంసాక్షి,,    జిల్లాలో ఈనెల 20, 21, 22వ తేదీలలో బోధకాల వ్యాధి నివారణ, నియంత్రణ  కొరకు  నిర్వహించే” మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమాన్ని” …

మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

   నిర్మల్ బ్యూరో, అక్టోబర్15,జనంసాక్షి,,    జిల్లాలో ఈనెల 20, 21, 22వ తేదీలలో బోధకాల వ్యాధి నివారణ, నియంత్రణ  కొరకు  నిర్వహించే” మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ …

విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంచాలి, -డిఈఓ డాక్టర్ గోవిందరాజులు

బిజినేపల్లి. జనం సాక్షి. అక్టోబర్.15. ప్రభుత్వ పాఠశాలలలో చదివే విద్యార్థులకు విద్య ప్రమాణాలను పెంచే విధంగా విద్యా బోధన అందించాలని ఉపాధ్యాయులకు జిల్లా విద్యాధికారి గోవిందరాజులు సూచించారు …